Sunday, February 18, 2024

 అది మారుమూల కొండ ప్రాంత ఆ గ్రామం జగ్గంపేట.అక్కడ ఒక కాన్వెంట్ నడుస్తూ ఉంది.లిల్లీ గ్రేస్ ఆ కాన్వెంట్ ప్రిన్సిపాల్ .  ప్రిన్సిపల్ లిల్లీ గ్రేస్ చాలా స్ట్రిక్ట్ .

 అదే ఊర్లో ఈ యువకుడికి పాలు పోసే అమ్మాయి కృష్ణవేణి పరిచయం పెంచుకుంటుంది కృష్ణవేణికి తల్లిదండ్రులు లేరు చిన్నాన్న దగ్గర పెరుగుతూ ఉంటుంది చిన్నమ్మ బాధలు పడతా ఉంటది అయినప్పటికీ నవ్వుతూ చలాకీగా గ్రామంలో బాధలు భరిస్తూ సంతోషంగా ఉంటారు కృష్ణవేణి చలాకితనం నచ్చిన స్కూల్ టీచర్ మధుబాబు ఆమెను ప్రేమిస్తాడు కృష్ణవేణి కూడా ప్రేమిస్తే కృష్ణవేణి ప్రేమని తెలుసుకున్న చిన్నమ్మ ఇంట్లో చాలా బాధలు పడుతది మరియమ్మ మధుబాబు కృష్ణవేణి ప్రేమను గమనిస్తూ ఉంటుంది కృష్ణవేణి చిన్నాన్న మధుబాబు ప్రేమనే చాటింగ్ గమనిస్తూ ఉంటాడు మనసులో ఇద్దరి ప్రేమలే అంగీకరిస్తాడు ఆయన ఏ ఊరిలో దూరపు చట్టమైన వెంగళరావు మధుబాబు కృష్ణవేణి ప్రేమలని మధుబాబుని హెచ్చరిస్తాడు వెంగళరావు స్కూల్ చెరపట్టాలని ప్రయత్నిస్తా ఉంటాడు వాగులు ప్రేమ ముదురుపోద్ది అది సహించని కృష్ణవేణి చిన్నమ్మ ఊర్లో ఉన్న వాళ్ళ చుట్టాల దగ్గర పోయి కృష్ణవేణి పరువు తీస్తుంది మధుబాబుని ఎలాగైనా సరే ముట్టు పెట్టాలని ప్రయత్నిస్తది ఈ విషయం అన్న చిన్నాన్న ఇద్దరినీ కార్యక్రమం ఇద్దరినీ పారిపొమ్మని చాటుగా ఇద్దరినీ రైలు ఎక్కించేస్తాడు ఇద్దరూ రైలు ఎక్కి హిందీ మాట్లాడుకునే ప్రాంతం ఎల్లిపోతారు ఏరా ట్రైన్ ఎక్కిన తర్వాత మధుబాబు బ్యాగు చూసుకుంటే బ్యాగులో పిల్లల పేపర్ కట్టలు ఉండిపోతాయి పేపర్ కట్ లో ఇవ్వకపోతే ప్రిన్సిపల్ ఇబ్బంది పడతాదని బాధపడతాడు పేపర్ కట్టాలని జాగ్రత్తగా పెడతాడు మధుబాబు లో ఒక చిన్న ఫ్యాక్టరీలో కూలికి కుదురుతారు అక్కడ అమ్మాయి ఇద్దరికీ పరిచయం అవుతుంది ఇద్దరినీ ఆదరిస్తుంది అక్కడ వాళ్ళు అలా ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉండగా ఊర్లో విషయాలు ఎలా ఉన్నాయని తన స్నేహితుడికి ఫోన్ చేస్తాడు మాట్లాడుతూ మాట్లాడుతూ హెడ్ మాస్టారు పేపర్ కట్టలే ఒక హెడ్ మాస్టర్ ని సస్పెండ్ చేశారు అన్న విషయం తెలుస్తుంది పేపర్ కట్ లో కూడా తీసుకొచ్చిన అంత ఎంతో బాధపడి మధుబాబు నాగన్న ప్రిన్సిపల్ ఉద్యోగం తిరిగి చేసేలా చేయాలని ప్రయత్నించకు బయలుదేరుతాడు కృష్ణవేణి మూగమ్మాయి దగ్గర అప్పగించి రైలు ఎక్కుతాడు


రామాపురం చేరుకున్న మధుబాబు కట్టలని ప్రిన్సిపాల్ కి అందజేస్తాడు ఈ విషయం తెలిసిన కృష్ణవేణి చిన్నమ్మ మధుబాబుని పట్టు బంధిస్తుంది ఆ గ్రామంలో భూస్వామి ప్రిన్సిపల్ మరియమ్మ గమనించి ఇదే సమయంగా మరియం మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు మరియమ్మ పిల్లల్ని భూస్వామికి అప్పగించడానికి మధుబాబుని వదిలేయమని ప్రాధేయపడుతుంది కృష్ణవేణి చిన్నమ్మకు మాయ మాటలు చెప్పి భూస్వామి మధుబాబుని వదిలేస్తాడు మరియమ్మనే అనుభవిస్తాడా కృష్ణవేణి చిన్నమ్మ భూస్వామి చేసిన పనిని పసిగట్టి బాబుని పట్టుకుంటానికి జనాలనిపిస్తుంది ఎలాగోలాగా తప్పించుకునే రైలు ఎక్కిస్తాడు

అక్కడ మూగమ్మాయి దగ్గర ఉన్న కృష్ణవేణిని ఆ ఫ్యాక్టరీ యజమాని చరబట్టాలని చూస్తాడు ఎక్కడ మూగమ్మాయి నోరు విప్పి మాట్లాడుతుంది మాట్లాడటం ఆశ్చర్యపోయిన కృష్ణవేణి తెలుగు అమ్మాయి అని సంతోషిస్తుంది మూగమ్మాయి తన కథను చెప్తుంది ఇలాగే ప్రేమించి నమ్మించి తీసుకొచ్చి విషయం చెబుతూ నీ భర్త కూడా మధుబాబు కూడా అలా చేశాడని చెప్పి నమ్మిస్తుంది మధుబాబు మీద కృష్ణవేణికి కోపం పెరుగుతుంది తన ఊరికి పంపించమని సహాయం చేయమని కోరుతుంది కృష్ణవేణి ఈ విషయం తెలిసిన ఫ్యాక్టరీ యజమాని కృష్ణవేణి నేను పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు మూగమ్మాయి యాజమాన్యం నుంచి నేను తెప్పించే ట్రైన్ ఎక్కిస్తుంది

కృష్ణవేణి ఎక్కిన ట్రైన్ మధుబాబీ ట్రైను ఒక ఊరి దగ్గర గురవుతాయి అక్కడ వందలాది సవాల్లో కృష్ణవేణి మధుబాబు లో శవాలు కూడా ఉంటాయి ఈ శవాలను కూర్చోపెట్టే క్రమంలో కృష్ణవేణి మధుబాబుల సవాల్ ని చేస్తా సవాలను బూతులోకి విసిరేస్తారు ఆ సేవలో పూడ్చివేత కార్యక్రమంలో పాల్గొన్న మధుబాబు స్నేహితుడు కృష్ణవేణి మధుబాబు శవాలను గుర్తుపడతాడు కృష్ణవేణి మధుబాబులు మెలకువలోకి వచ్చి ఒకరినొకరు గుర్తు పెట్టి ఆ బూతులు ఏడుస్తా ఉంటారు ఈలోగా పోర్చడానికి ప్రక్కలైనారు వచ్చేసి మట్టిని తోసేస్తుంది మట్టి పడుకోవడంతో ఉన్నటువంటి ఎమ్మార్వో ని తన స్నేహితుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి ప్రాధేయపడతాడు వెంటనే అక్కడ నుంచి కృష్ణవేణి మధుబాబును తీసి కృష్ణవేణి మధుబాబుల ప్రేమ సుఖాంతం అవుతుంది

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...