సహజంగా సృష్టిలోని జీవరాసులు ఏవి చనిపోయిన వాటి కళేబరాలను మనం చూస్తుంటాము. వాటి షవశేషాలను చూస్తుంటాము. కాని కోతుల కళేబరాలు ఎక్కడ క
నిపించవు. ఎందుకు ? ... అవి మరణిస్తాయని వాటికి వారం ముందే తెలిసిపోతుంది అంట. అలా తెలుసుకున్నాక ఎవరి కంట పడకుండా, సంచారం లేనిచోట ఏ ఆహారం తీసుకోకుండా, తనకు కావలసిన గుంతను తవ్వి అందులో పడుకుండి పోతాయట. అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుంది. ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి. సాధారణంగా ఎవరైనా గెంతుతుంటే లేక అల్లరి చేస్తుంటే కోతులతో పోలుస్తాము. ఒక్క నిమిషం ఒకచోట కూర్చోడు కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని. అలాంటిది కోతులు ఒక వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం వేసింది.
ఆంజనేయుడు శ్రీ రాముడు వద్ద అడిగి పొందిన వరం అని... మరణం ముందుగా గ్రహించి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా... పుట్టలోని జీవాలకు ఆహారంగా మారాలి. నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడు. ఆ హనుమయ్య, అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతలు కలిసి పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకుని వెళ్లి దేహం పూర్తిగా కప్పబడేవరకు కదలిరావట. అందుకే కోతులకు ఇష్టమైన అరటిపండ్లు అందివ్వాలని అంటారు. అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతి ప్రత్యక్షమౌతుందని విన్నాను. అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ. మీరే
No comments:
Post a Comment