Monday, January 12, 2026

 వీరనాట్యం


సంప్రదాయకులు శివభక్తి పరులు ఆరాధన పర్వంగా చేసే భక్తి ప్రధానమైన నృత్య ప్రక్రియ ఈ వీరనాట్యం ఈ వాటా సమర్పించే కుకారులు వీరముష్టి వారు అంటారు. ఇది 13,14 శతాబ్దిలోని వీరశైన మతం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించినది. సంబరాలు, శివుడు వీరభద్రులు మహత్వాన్ని తెలిపే కళారూపం ఈ వీరనాట్యం. వీరశైవ కుటుంబాలలో వివాహాలు, ప్రత్యేకమైన


మొదలైన సందర్భాలలో వీరనాట్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.


వీదవాట్య గళారూపం దక్షయజ్ఞానికి సంబంధించిన కథాంశంలో ముడిపడి ఉంటుంది. దక్షుడు యజ్ఞం చేస్తూ తన కూతురైన పార్వతిని ఎలపడు. పార్వతి పిలవక పోయినా నా తండ్రి ఇల్లే కదా అని వెడతానంటుంది. శివుడు వద్దని వారిస్తాడు. శివుని మాట కాదని పార్వతి తండ్రి చేసే యజ్ఞ దగ్గరకు వెడుతుంది. అక్కడ పిలవని పేరంటానికి వచ్చానని అవమానిస్తారు. పార్వతి యజ్ఞం చేసే అగ్నిగుండంలో పడి ఆహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే శివుడు ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సందర్భంగా శివుని శరీరం నుండి చెమట విందువులు వాలతాయి. ఆ బిందువుల నుండి వీరయోధులు పుడతారు. వారికి వీరభద్రుడిని సేనాపతిగా నియమించి దక్షునిపై యుద్ధానికి సంపుతారు. దక్షుని యుద్ధాన్ని ధ్వంసం చేసి దక్షుని సంపాదిస్తారు. ఆ వీరభద్రుని వారసులే వీరముష్టి వారమని చెప్పుకుంటారు. ఈ వీరనాట్యాన్ని


జంగందేవరలు, దేవాంగులు కూడా ప్రదర్శిస్తారు.


స్తారు. వీర నాట్య కళాకారుడు కళాప్రదర్శన సమయంలో భయం గొలిపేట్లు వేషదారణ చేసుకుంటాడు. నుదిటపై విభూదిషులు ధరిస్తాన వంటిపై మెడలో రుద్రాక్షలు వేసుకుంటారు. పంచెకట్టుకొని మరో ఎర్రటి గుడ్డను డాలుగా అమర్చుకుంటారు. చేతిలో పాడవైన ఖడ్డాన్ని పట్టుకొని మోకాళ్ళకు గంటలు కట్టుకుంటారు. రెండు కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటాడు. మరోప్రక్క త్రిశూలానికి నూనె గుడ్డలు చుట్టి మందుతుండగా శివమెత్తి వీరాకేశీరిలో తాండవం చేస్తున్న శివునిలా ఉగ్రరూపం తమ నాట్యరీతుల్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన ఇద్దరు ముగ్గురు కళాకారులు చేస్తుంటే అందుకు అనుగుణంగా తాసాల వాయిద్యం, తంబ్రాసల వాయిద్యం, లయబద్ధంగా వాయిస్తూ మధ్య మధ్యన అశ్శరభ...


అశ్వరభ, శరభ, శరభ అంటూ చెవులు ఖంగుమనేట్టు పలుకుతూ వర్తిస్తారు.


వీరనాట్యాన్ని చూసి భక్తులు ఆనందపడుతూ స్వయంగా శివుడే తమ ఇంటికి వచ్చి సర్తిస్తున్నట్లు భావిస్తారు వీరభద్రుడు సంబరాలలో కూడా ఈ నాట్య ప్రదర్శన సాగుతుంది. ఈ ప్రదర్శనలో వీరభద్ర పళ్ళెం. శివ వీరభద్రులకు అర్పించే దృశ్యం రోమాంచకంగా, గగుర్పాటు కలిగించే విధంగా ఉంటుంది పళ్ళెంలో మంటలు అరిపోయేదాకా లయ తాళాలు మారుస్తూ వీరనాట్య కళాకారులు పాడే పాటలు, ఈ సందర్భంగా పూజారులు చేతుల్లో కత్తి పట్టి వచన గేయి రూపంలో శివ వీరభద్రుల స్తోత్రాలలో పాడే ఖద్ధాలు చూపరులను ఆనందపరుస్తాయి.


వీరనాట్యంలో ధ్వజ స్తంభం అంశం మరొకటి పొడవైన శబ్దానికి విభూతి అద్దుతారు. దానిపైన చివర గంటలు కడతారు. ఆస్త్రంభానికి వట్టి కట్టి నిండుగా అలంకరిస్తారు. నాయిడ్యాలకి అనుగుణంగా కళాకారులు నృత్యం చేస్తారు. వీరనాట్యంలో మూడోఅంశం సరసం దీనిలో వీరశైవ భక్తులంతా మూకుమ్మడిగా వాద్యాల మోతల కనుగుణంగా నాట్యం చేస్తారు. కాంతి నరసం, కాంత నరసం, ఏకనరసం, శిరోవసం, శూల సరసం మొదలైనవి ఈ నరసంలో ఉన్నాయి. శివునికి మంగళ హారతి ఇవ్వడంలో ఇది ముగుస్తుంది. ఈ వీదనాటు కళాకారులు నోటిలో


చిన్న చిన్న శూలాలు నాలుకకు బుగ్గలలోనికి గుటుకుంటారు.


చారిత్రంకంగా కూడా ఈ వీరనాట్యానికి ఆనవాలులు ఉన్నాయి. కాకతీయ కాలంలో పశుపతి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతీ ఇంటి నుండి తల్లిదండ్రుల తను మమగ బిడ్డలలో ఒకరిని వీరునిగా జాతి శ్రయస్తుకోరి దేశానికి ఆర్పించే సాంప్రదాయం ఉండేది. వారినే పశువతులు అని పిలిచేవారు వీరు వివాహం వారు కాదు. దేశ రక్షణకు తమ ప్రాణాలు అర్పించేందుకు అంకితమయ్యేవారు వీదు శివునిపుల


రుద్రాక్షలు వేరుకుంటారు. సంధికట్టుకొని మరో ఎర్రటి గుడ్డను 7 అమర్చుకుంటార మోడ్పాడు గంటలు గట్టుకుంటారు రెండు కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటాడు. మరోప్రక్క త్రిశూలానికి నూనె గుడ్డలు చుట్టి అవి


నాట్యరీతుల్ని ప్రదర్శన ఇదరు ముగ్గురు ఉపవెత్తి వీరావేశిదిలో తాండవం చేస్తున్న శివునిలా ఉగ్రరూపం రేస్తుంటే అందుకు అనుగుణంగా తాసాల వాయిద్యం, తంబ్రాసల వాయిద్యం, లయబద్ధంగా వాయిస్తూ మధ్య మధ్యన తను సల్ని ప్రదర్శిస్తారు. ఈ ప్ర


అంటూ చెవులు బంగుమనేట్టు పలుకుతూ వర్తిస్తారు.


నాట్యాన్ని చూసి భక్తులు ఆనందపడుతూ స్వయంగా శివుడే వీరభద్రు ద్రుడు సంబరాలలో సర్తిస్తున్నట్లు భావిస్తారు. శివుడే తమ ఇంటికి వచ్చి


దాని ప్రదర్శన సాగుతుంది ఈ ప్రదర్శనలో వీరభద్ర పళ్ళెం, శివ వీరభద్రులకు అర్పించే దృశ్యం రోమాంచకంగా గగుర్పాటు ద్రుల స్తోత్రాలలో పాడే ఖడ్గాలు చూపరులను నంగా ఉంటుంది. వెళ్ళింలో మంటలు అరిపోయేదాకా లయ తా జారులు చేతుల్లో కత్తి పట్టి వచన గేయి రూపంలో శివ వీరభద్రు వీరనాట్య కళాకారులు పాడే పాటలు, సందర్భంగా


ఆనందపరుస్తాయి. శబ్దానికి విభూతి అద్దుతారు. దానిపైన చివర గంటలు కడతారు. ఆస్థంభానికి వట్టి దనాట్యంలో ధ్వజ స్తంభం అంశం మరొకటి పొడవైన . "కారులు నృత్యం చేస్తారు. వీరనాట్యంలో మూడోఅంశం. సరసం దీనిలో కట్టి పిండుగా అలంకరిస్తారు వాయిద్యాలకి అనుగుణ కళాకా ఇచ్చిన వక్తులంతా మూకుమ్మడిగా వాద్యాల మోతల్ "తల కనుగుణంగా నాట్యం చేస్తారు. కాంతి నరసం, కాంత నరసం, ఎకనరసం, ఆదొరసం, శూ సరసం మొదలైనవి ఈ నరసంలో ఉన్నాయి. శివునికి మంగళ గళ హారతి ఇవ్వడంలో ఇది ముగుస్తుంది. ఈ వీరనాట్య కళాకారులు నోటిలో


వని చిన్న శూలాలు నాలుకకు బుగ్గలలోనికి గుబుక బుకుంటారు.


చారిత్రంకంగా కూడా ఈ వీరనాట్యానికి ఆనవాలు కాలులు ఉన్నాయి. కాకతీయ కాలంలో పశుపతి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతీ ఇంటి నుండి తల్లిదండ్రుల తమ మమగ బిడ్డలలో ఒకరిని వీరునిగా 5ని పిలిచేవారు. వీరు వివాహం చేసుకొనేవారు. 'జాతి శ్రయస్తుకోరి దేశానికి అర్పించే సాంప్రదాయం ఉండేది. వారినే పశుపతులు కాదు. దేశ రక్షణకు తమ ప్రాణాలు అర్పించేందుకు అంకితమయ్యేవారు. వీరు శివునిపూజ తప్పనిసరిగా చేసేవారు ఈ పూజలో నృత్యం ఒక భాగంగా ఉండేది. అదే వీరనాట్యమయ్యిం ఈ వీరముష్టిలు ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తూ


గ్రామరక్షణను కూడా చూసేవారు.


ఈ కళారూపం ప్రదర్శించే వారు మామాసంలో 'చేతినిండా పని ఉంటుంది. శివరా శివరాత్రికి ప్ర ప్రభలు కడతారు ప్రభలలో రెండు రకాలు ప్రభలు ఉన్నాయి. ఒకేపట్టీ ప్రభ రెండు పట్టీల ప్రభ అనేవి. అనేవి ఉంటాయి నిమ్మకులలో ఈ వీరనాట్యం కళారూపం తీరతీరాలుగా వస్తుంది. పశ్చిమగోదావరి ఈ వీరనాట్య కళాకారులు ప్రదర్శనలు పూర్తైన తరువాత గుర్తింపు కార్డులు ఇస్తారు. ఈ గుర్తింపు జిల్లాలో పెనుగొండలో జరిగే ఉత్సవాలకూ ఇచ్చి పంపిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురానికి చెందిన కోటగిరి రాజు ఈ కుటుంబం ఈ వీరనాట్యం ప్రదర్శిస్తూ సంభావనాలు గుర్తింపు పొందారు. అలాగే ఇల్వలపల్లికి చెందిన కళాకారులు ఈ కళారూపాన్ని ప్రత్యున్నతి దశకు తీసుకుని వెళ్ళేందుకు విశేష కృషి చేసారు. సామాన్య జనానికి కూడా సైతం తెలిసిన మంచిత కళారూపం మన వీరనాట్యం

 ఉప్పు నృత్యం


ధమతం చెప్పు మా విసురుస్తుండగా పల్లెల్లో రామాలయం దగ్గర శ్రీ సలాని భాస్కరదాను గారు హరికథ చెబుతున్నారంబోయ్" అంటూ జా నుండి ఉల్లిపాయలు వచ్చాయి కెజి 4 రూపాయలు 3 కేజీలు 10 రూపాయిందోయ్ అంటగానో చాటింపు వినపడుతుంది. ఆ చాటింపును వేసే వాయిద్యమే కన్నం డప్పు చప్పుడు వినని పల్లేలేదు. ఆంధ్రదేశ పురాతన సంస్కృతికి తొలి చిహ్నం మన శబ్దనిపిని పలికించింది. మొదటగా డప్పుపైనే అంటారు. ఆంధ్రదేశంలో సాధారణంగా ప్రదావసారలకు ఉపయోగించే వాయిద్యాలలో చెప్పుత ముఖ్యమైనది. దండోరా. లేదా బముకును ఈ డప్పును ఉపయోగించేస్తారు. గ్రామంలో ఏదైనా ప్రభుత్వ పరంగా విషయాన్ని అందరికీ. తెలియజేయటానికి ఈనాటికి డప్పునే ఉపయోగిస్తున్నారు. ఇది వేల సంవత్సరాల నాటి వాయిద్యం దీనిపై పసలపూడికి చెందిన డప్పు కళాకారులు అద్భుతమైన లయలు వలికిస్తూ డవం నృత్యం చేస్తుంటూ మనకాలు చించేయ్యక మానదు.


మత సంబంధమైన ఉత్సవాలలోనూ, జాతరలోను డప్పు వాయిద్యం లేనిదే అమ్మవారు ఆదరంటారు. పెళ్ళిళ్ళకు, చావులకూ కూడా డప్పును ఉపయోగిస్తున్నారు నపం మాదిగల పొత్తు మాదిగలే దండోరా వేస్తారు. అడప్పును తయారు చేసే కళ వారి సొంతం. డప్పు మా మాదిగల గుండె నప్పుడు అంటారు. విసలపూడికి చెందిన డవం నృత్య కళా బృందం నాయకుడు చుక్కా అబ్బులు, ధూష్' అనే శబ్దాన్ని అనుసరించి దానికి


డప్పు అని పేరు వచ్చింది. ఎన్నికల, మత సంప్రదాయక విషయాల ప్రచారానికి కూడా ఉపయోగించే ఈ దప్పును వేగిన, వేప పలకలతో గుండ్రంగా చక్రంలా మంచి దానిలోపల రేకు బిళ్లలలో ముడుచెట్లు అతికిస్తారు అనంతరం దున్నపోతు చర్మంతో దానిని మూస్తారు. డప్పును వాయించడానికి రెండు చిన్న పల్లలను ఉపయోగిస్తారు. కొద్దిగా లావుగా పొట్టిగా ఉన్న పుల్లను సిర్రె అంటారు. ఇది కుడి చేతిలో పట్టుకుంటారు. ఎడమచేతిలో సన్నని వెదురు బద్దను ఉపయోగిస్తారు. దీనిని సిటికిన పుల్ల అంటారు. ఈ రెండింటిలో లయలుగా వాయిస్తుంటే దేవతలందరూ నృత్యం చేయవలసిందే


అంటారు.


ఈ దవ్వు నృత్యంలో 30 మంది వరకూ కళాకారులు వలయంగా నిలబడి ఉంటారు. పూర్వం పంచెకట్టు తలపాగ దరిలాని ఉండేవారు. ఇవేశము ఈ దప్పుల బృందాల కొత్త కొత్త డ్రస్సులు కుట్టించుకుంటున్నారు. మధ్యలోన గఊచి లపు ఒకే దప్ప పట్ట దెబ్బను ఇస్తే అందరూ కళాకారులు తమ డప్పులపై అదే దిబ్బను కొనసాగిస్తు ఒక్కటి అడుగులు మారుస్తూ డప్పు నృత్యం చేస్తారు. కొందరు కళాకారులు నదుముకు రంగు రుమాలు కట్టుకుని తలకి నీలం రిబ్బను కట్టుకుని కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటారు కూడాను. డప్పు నృత్యంలో అడుగు ప్రధానం. వాటిని ఆట డప్పు అని, ఒక్కసిరా డప్పు, సమిడిత డప్పు, మడేల్ ప్పు, గుండం దప్పు, ప్రార్ధన డప్పు వంటి శబ్ద భేదాలను బట్టి పిలుస్తుంటారు. ఈ డప్పు నృత్యంలో కోలాటం డప్ప నృత్యం కూడా బాగా చూడదగింది..


డప్పు కళ ఆంధ్రదేశంలో అనేక మార్పులకు లోనయింది కూడా రాజులు తమ పరిపాలనకు సంబంధించిన విశేషాలను ఈ దప్పు ద్వారానే తెలియజేసే వారు. వివాహాలకు, ఊరేగింపులకు ఈ డప్పు వాయిద్యాలకు ఉపయోగపడింది. ఈ డప్పును ఈనాడు సినీ సంగీతంలో విశేషంగా ఉపయోగించుకోవడం ఆనందించదగినది ఈడవు నృత్యం చేసేప్పుడు డప్పు కళాకారులు వెనక్ని దప్పును వాయిస్తూ వంగి సుదిటిలో కింద పడిన రూపాయి నాణాన్ని సుదిటికి అతికించుకుని అలాగే లేవడం సంద్రమాచ్ఛర్యాలకు గురిచేయికమిన్పడు. ఈ డప్పు చప్పుడు ఆంధ్రులను ఎప్పుడూ మేలుకొలుపుచూనే ఉంటుదనడం అతిశయోకాదు.

 గిరిజన (కొమ్మునృత్యం)


భారతీయ సంస్కృతి ప్రపంచంలోని తొలి సంస్కృతులలో ఒకటి, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన గిరిజన తెగలు కారణాల ద నివసింప పురాతన సంస్కృతిని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండటం విశేషం చిరకాలంగా అజ్ఞాతవాసం చేసిన గిరిజనుల ఆకార, వ్యవహార, విహారాల్లో మరకు గొప్ప జానపదం కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఆటవీ ప్రాంతం ఈ గిరిజన తెగలకు భవాలు ఇక్కడ నివసించే గిరిజనులలో కొండరెడ్ల ప్రధానమైన తెగ. వీరి జీవనశైలిని గమనిస్తే వీరి పండుగలకు, వివాహాలకు చేసే బైసని నృత్యం అతి ప్రధానమైనదిగా కనిపిస్తుంది. దీనినే గొర్రె గేదె నృత్యం అని కొమ్మనృత్యం అని కూడా పిలుస్తూవుంటారు.


గిరిసులు అంటే కొండజాతి వారు వీరు నాగరిక ప్రపంచానికి దూరంగా కొండలలోను; అటవీ ప్రాంతాలలోను, సహజ జీవితాన్ని గడుపుతూవుంటారు. గిరిజనుల జీవవిధానం ఆసక్తికరమైనది మనం గమనించాలిగాని వీది అలవాట్లు, పండుగలు, సంబరాలు, పెళ్ళిళ్ళు, వ్యవహారాలు ఒకటేంటి అన్నీ ఆశ్చర్యకరంగానే ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ గిరిజనులు అత్యధికంగా నివసిస్తుఉన్నారు. వీరిలో కొండరెడ్డి కొయిదొర, కొండవార, కొండకమ్మర వాల్మీకి, కొండరావులు అనే తెగలు ప్రధానంగా కనిపిస్తాయి. వారిలో కొండరెడ్డికులస్థులు.


కొండరెడ్ల జీవితాలలో పండుగలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటాయి ప్రతీ పనికి ముందు పండుగలు చోటుచేసుకుంటాయి. వీరిలో మూడనమ్మకాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుచేతనే ప్రతీ పనికి ముందు దేవతను ఆరాధించడం పండుగలు చేయడం వీరికి ఆనవాయితీ. గిరిజనులు ముఖ్యంగా రక్షణ కోసం పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, కొండ దేవతలు తమ తండాలను కాపాడుతూ ఉంటాయని వీరి నమ్మకం వీరి ఆహార్యం నాగరిక సమాజానికి దూరంగానే ఉంటుంది. ఆదిమానవుని రూపురేఖలు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయి. బలిష్టమైన శరీరం, సల్లని శరీరఛాయ. పాట్టిగా వుంటు ఈ గిరిజనులు మనకు కనిపిస్తారు. వీరు పండుగలకు పెద్ద పంచె, ధోవతీలను ధరిస్తారు. విల్లంబులు కలిగి ఉంటారు. వీరు అడవి నుంచే ఆహారాన్ని సేకరించుకుంటారు. పండుగలకు గ్రామాలు అన్న కలసి ఒక చోట పండుగ. జరుపుకుంటాయి. ఈ పండుగలో వీరు జీలుగు కల్లును త్రాగి, అడవి జంతులమాసం కడుపునిండా భుజించి చక్కటి గిరిజన నృత్యం అయిన బొమ్మునృత్యాన్ని నూడచక్కగా అభినయిస్తారు. ఈ గౌర్రగేదె నృత్యం చేసేప్పుడు వీరి వేషధారణ ఆసక్తికరంగా ఉంటుంది.


కొమ్మునృత్యంలో దాదాపు 30 నుండి 40 వరకు పాల్గొంటారు. మగవారు సుమారు 20 మంది వరకు ఉండి మెడలో పెద్దడోలును వేలాడదీసుకుంటారు. నెత్తిపై చనిపోయిన గొర్రుగెదె నుండి సేకరించిన కొమ్ములను శుభ్రపరచి తలపాగాలో అచ్చం గేదెకున్నట్లు అమర్చుకుంటారు. రెండు కొమ్ముల మధ్యలో నెమలి పించాలను గుత్తుగా ఉంచుకుంటారు. తలపాగా వెనుకవైపున వ్రేలాడేసుకుంటారు. నడుముకు రంగురంగుచారల లుంగీ వంటిది కట్టుకుంటారు మెడలో పెద్ద డోలును ఎడమ చేతిలో పెద్ద కర్ర ముక్కతో వాయిస్తూ కుడి చేతిలో దరువును వేస్తూ ఉంటే మధ్యలో 1 20 మంది గిరిజన స్త్రీలు చక్కటి గిరిజన జానపద గీతాలు అలపిస్తూ నృత్యం చేస్తారు. ఆడవారు వేషధారణ చూడముచ్చగా ఉంటుంది


నక్కటి ఎర్రని చీరలను గిరిజన శైలిలో కట్టుకుంటారు. వెట్టిన ఎర్రటి రిబ్బను కట్టుకుని పర్మగా పక్షి ఈకలను కట్టుకుంటారు. మగవారు వాయించే బోలు శబ్దాలకు అనుగుణంగా అడుగులువేస్తూ ఒకరి చేతులను ఒక్కదు పట్టుకుని, ఒకసారి నడుములు పట్టుకొని ఒకసారి. భుజాలపై చేతులు ఉంచి ఒడసారి అద్భుతంగా వర్తిస్తారు వీ పాటలలో శృంగారం పాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీరి వృత్యలు మధ్యలో జంటలుగా విడిపోయి జతలు జతలుగా డాన్స్ చేస్తారు. బోటును వాయిస్తూ కొర్రగేదెలు యుద్ధం చేసినట్లు యేద పన్నివేసాలను 11 ఇద్దరు. అభినయిస్తుంటే మిగిలిన వారు కోలును తానా స్థాయిలో వాయిస్తూ వారిని ఉత్సాహపడుస్తూ ఉంటాలి. ఈ శాది నృత్యం లేదా

 హరిదాసు


సంక్రాంతి తెలుగువారి పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి వేడుకలలోని అనుభూతిని పొందాలంటే పల్లెలో జరిగే సంక్రాంతి సంబరాలను చూడవలసిందే. సంక్రాంతి పండుగ రెండు నెలల ముందు నుండి జానపదుల పలకరింపులతో మొదలవుతుంది. సంక్రాంతి పండుగలో కనిపించే సాంప్రదాయాలు, సంబరాలు, వేడుకలు అన్ని ఇన్నీ కావు అందుకేనేమో దీనిని పెద్ద పండుగని కూడా అంటారు. నెలగంట పుట్టారంటే ఆడపడుచులు వేసే ముత్యాల ముగ్గులు, బంతిపూల దండలు, ముగ్గుల మధ్యన గొబ్బమ్మలలో వీధి వీధి సుందరంగా తయారవటం చూడముచ్చటగా ఉంటుంది. సులి వెచ్చని సూర్యకిరణాలు మనలను తాకకముందే తెల తెల వారు తుండగా వచ్చే బుడబుక్కల వాడి డక్కా నినాదాలు మేలుకొలుపుతాయి. గంగిరెద్దుల వారి వివ్యాసాలు, జంగం దేవర గంట శబ్దాలు, పగటి వేషగాళ్ళ మనోహర పద్యాలు జానపదులలోని మన తెలుగుదనాన్ని గుర్తు చేస్తూ మనజాతి ప్రాచీనతను మనకు కళ్ళకుకట్టిన్నట్లు చూపిస్తాయి. వీటన్నిటి కంటే ముందుగా మనం గుర్తు చేసుకుని హమయ్య సంక్రాంతి వచ్చేసిందిరోయ్ అనుకునే సందర్భం ఎదయా అంటే మన హరిదాసు చిడతల శబ్దాల మధ్య హరిలోరంగహరి పడుకుంటూ వేగంగా మన వీధిలోంచి నడిచిపోతున్నప్పుడే అంతటి ఘనమైన సంబంధం ఉంది సంక్రాంతికి మన హరిదాసుకు హరిదాసు మన తెలుగు వారి గొప్పదనాన్ని చాటే జానపదుడే.


సంక్రాంతికి శోభను తీసుకు వచ్చే హరిదాసును గూర్చి మన తెలుగు సాహిత్యంలో గుర్తుచేసుకోని కవివర్యులు లేరంటే అతిశయోక్తికాదు. తుమ్మల సీతారామమూర్తి పరిగపంటలోను, పల్లా దుర్గయ్య గంగిరెద్దు కార్యలలోను హరిదాసును గూర్చి సవివరంగా మనకి వర్ణించి చూపారు. హరిదాసు హరినామకీర్తనలు గానం చేస్తూ చక్కని ఆహార్యం కలిగి ఉంటాడు. హరిదాసు తన తలపై అక్షయ పాత్ర నుదుటిపై తీర్చిదిద్దిన తీరునామాలు, చేతిలో చిడతలు అందంగా నేలవరకూ జీరాడే పట్టులెల్లా పంచె, కాళ్ళకు గజ్జెలు, మెదలో పూలహారం, ఎరుపురంగు పల్లెవాటును కలిగి ఉంటాడు. హరిదాసు చేతిలో చెక్కలో చేసిన చిడతలను చక్కని లయగా వాయిస్తూ చక్కటి హరినామకీర్తనకు శృతిగా తంబూర వాయిస్తూ చక్కటి గాత్ర శబ్దాలతో పాడుతూ ఉంటాడు.


ఉదయాన్నే ఇంటింటికీ తిరుగుతూ వస్తున్న హరిదాసుకు పళ్ళెంలో బియ్యం ఫలమారాలు హరిదాసు అక్షయపాత్రలో వేయాలని ఆడపిల్లలు చక్కగా ముస్తాబై ఆ రోజుల్లో వీధులో బారులు తీరేవారని మన తెలుగు కావ్యాలలో స్పష్టంగా చెప్పబడింది కూడా. సంక్రాంతి లక్ష్మికి సాహిత్యం పాడే హరిదాసు రాక మంగళప్రదమని తెలుగు మహిళలు భావిస్తూ ఉంటారు. హరిదాసు ఇంటి దగ్గర ఆగి మోకాళ్ళపై కూర్చొని ఆడపడుచులు వేసే బియ్యాన్ని బిక్షగా స్వీకరించి పైకిలేస్తూ కృష్ణార్పణం, అంటూ మరలా మరో ఇంటికి కీర్తన పాడుకుంటూ పోతు ఉంటాడు. సంక్రాంతి పర్వదినాలలోనే మనకు కనిపించే హరిదాసులు సాధారణంగా వైష్ణవ మతానుమాయిలైన సాకములు, జియ్యరులు, దాసరులు ఈ హరిదాసులుగా కీర్తనలు పాడుతూ బిక్షాటన చేస్తూ ఉంటారు. మన తెలుగు వారి సంక్రాంతి పండగను నిండుగా చూపించే అపురూప జానపదుడు మన హరిదాసుడు.

 పెద్దపులి వేషం


మాట పెద్దపులాట అని పిలువబడే ఈ ప్రాచీన జానపద కళారూపాన్ని గమనిస్తే మానవుడు తను మాటలను నేర్వకముందులను అనుకరిస్తూ వినోదించి ఆనందించిన అంశాలు ఈ పులి వేషంలో మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా మానవుని అధిక వశము కూడా తెలుపుతుంరీ పెద్ద పులాట పెద్దపులి అడవికి చెందిన అత్యంత క్రూర జంతువు పెద్దపులి యొక్క ప్రతీ కదలికను, తన విధానాన్ని వేటాడే దాని నేర్పరితనాన్ని, నడకను, పరుగును, వేటాడే ముందు పొంచి వుండే విధానాన్ని దాడి చేయడంలోని ఒడుపును. మడుగు దగ్గర వీరు తాగే సన్నివేశం ఆకలి దప్పుల మధ్య దానికి కలిగే ఆక్రోశం ఇతర జంతువులలో కనబడడం, పంజా విసరడం వంటి అద్భుతంగా మన ముందు ఉంచుతుడి పెద్దపులి వేషం, పులిని వేటాడిన తరువాత ప్రజలు ఆనందోత్సాహాలలో ఈ నృత్యాన్ని


చుట్టూ కళాత్మకంగాను, వినోదాత్మకంగాను మలచబడిన కళారూపం పెద్దపులాటలో ఆనందమే కాకుండా సందేశమూ ఉంది. పులి యొక్క లు వేటాడే లక్షణాలు ఆ జంతువు నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే అంశాలు మనకు ఎంతో దోహదపడతాయి. కూడాను. ఈ కళారూపం హిందూ, ముస్లిం ప్రజల ఆదరాభిమానాలను సంపాదించినది...


ఉద్దవులాలకు పెద్దాపురం రాజుల సంస్థానంలో పెద్ద పీట ఉండేది. ఈ పెద్దపులాటను క్రీస్తు శం 1714 నుండి 1734 వరకు పెద్దాపురం సంస్థానాన్ని ఏలిన శ్రీ వత్సవాయి తిమ్మంగజువలే మహారాజు ప్రోత్సహించి దీనికి గొప్ప ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాడు. పెద్దపులాట ఈనాడు. మనకు మన ముధ్య జరిగే ఉత్సవాలలోను పీర్ల సంబరాలలోను జాతరలలోను కనిపిస్తూ ఉంటుంది, 6నుండి 10 దప్పులు విపరీతంగా మోగుతుంటే నాలుగు తాసాలు బరాయి, రామ్ దోబు వినిపిస్తుంటే మధ్యలో క్లారినేట్ ఒకటి చక్కటి స్వరాలు పలుకుతుంటే ఇ దరువుల మధ్య ఈ పులి వేషం లయబద్ధంగా కదులుతూ అభినయంతో పెద్ద పులాట మనలను కట్టిపడేస్తుంది.


పెద్దపులి వేషం మగవారే వేస్తారు. ప్రదర్మంలో ఇద్దరు నుండి అరుగురు వరకు కూడా పాల్గొంటారు. పెద్దపులాట అదే కళాకారులకు మేకప్ వారు రంగులు వేస్తారు. ఈ రంగులు చేయడంలో సిద్ధాపురం మేకప్ మెన్ అంతర్వేది సూర్యనారాయణ 50 సంవత్సరాలనుండి అనుభవం గడించారు. పెద్దపులి వేషానికి రంగులలో మేకప్ చెయ్యడం ఒక ఎత్తు. పులాట కళాకారునికి మేకప్ చెయ్యాలంటే తన సర్పం ఆరుషనర్లు రాతి గరిథంలో పులి కళాకారునికి మేకప్ చేసేవారు. అతరువాత నాలుగు గంటల నుండి కాడు సంగు రాళ్లను నూరి వారి తలలు వేసి పసుపురంగు, నల్లటిరంగులను తయారు చేసేవారు ఈ రంగులు పూసేటప్పుడు కళా దేహం తొలగులు వేస్తారు మార్కెట్లో వేపానికి సంబందించిన రంగులు దొరుకుతున్నాయి.


సంస్థానాన్ని ఏలిన శ్రీ వత్సవాయి అమ్ముంగజ వలె మహారాజు ప్రోత్సహించి దీనికి గొప్ప ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాడు పెద్దపులాట ఈనాడు. మనడు మన ముధ్య జరిగే ఉత్సవాలలోను, వీర్ల సంబరాలలోను, జాతరలలోను కనిపిస్తూ ఉంటుంది. శినుండి 10 కప్పులు వివరీతంగా మాగుతుంటే నాలుగు తాసాలు బకాయి, రామడోలు వినిపిస్తుంటే మధ్యలో క్లారినేట్ ఒకటి చక్కటి స్వరాలు పలుకుతుంటే దరువుల మధ్య ఈ పులి వేము లయబద్ధంగా కదులుతూ అభినయంతో కూడిన పెద్ద పులాట మనలను కట్టిపడేస్తుంది.


పెద్దపులి వేషం మగవారే వేస్తారు ప్రదర్శనలో ఇద్దరు నుండి తిరుగురు వరకు కూడా పాల్గొంటారు. పెద్దవులాట అడే కళాకారులకు మేతస్ వారు రంగులు వేస్తారు ఈ రంగులు వేయడంలో పెద్దాపురం మేకప్ మెన్ అంతర్వేది సూర్యనారాయణ 50 సంవత్సరాలనుండి అనుభవం గడించారు. పెద్దపులి ఇట ఒక ఎత్తయితే ఈ వేషానికి రంగులలో మేకప్ చెయ్యడం ఒక ఎత్తు. పులాట కళాకారునికి మేకప్ చెయ్యాలంటే నాలుగు గంటల నుండి ఆరు గంటలు పడుతుంది పూర్వం ఆకుపసర్లు, రాతి గంథంలో పులి కళాకారునికి మేకప్ చేసేవారు. ఆతరువాత రంగు రాళ్లను మారి వార్నెస్, వాడే అయిల్, కర్పూర తైలం వేసి పసుపురంగు, నల్లటిరంగులను తయారు చేసేవారు. ఈ రంగులు పూసేటప్పుడు. ళాకారులకు రోమాలను తొలగించి వేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో వేషానికి సంబంధించిన రంగులు దొరుకుతున్నాయి.


పులి వేషానికి పెద్దపులి ముఖంలా తయారు చేసిన ముసుగును రంగులు వేసుకున్న కళాకారుడు తన ముఖానికి తగిలించుకుంటాడు. ఈ పులి ముసుగు లేదా పెద్దపులి తల తయారీ పూర్వం జంతు తోలుతో తయారు చేసేవారు. ప్రస్తుతం మేకప్ కళాకారులు అచ్చంగా పులిలా వుండే మునుగును తయారు చేస్తున్నారు. పెద్దపులి తల తయారీకి కళాకారుని శరీర ఆకారాన్ని బట్టి జిగురు మట్టితో తలలా తయారు చేస్తారు దానిపై భాగంలో కాగితాలు చట్టంగా మైదా పిండితో పొరలు పొరలుగా అతికిస్తారు. దానిని ఎండలో పెట్టినండు మూడు రోజులు ఆరనిస్తారు లోపల. మట్టిని తీసివేసి చింతపిక్కల పొడుం ఉడకబెట్టి, రంపం పొట్టు, కలిపి పులి తలకు ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, నాలుక కనుబొమ్మలు, పళ్ళు వగైరా రూపాలను తీర్చి దిద్దుతారు. గుర్రం తోక వెంట్రుకలను పులి మూతి చుట్టూ అతికిస్తారు. స్ప్రింగు వైదుకు గుడ్డ చుట్టి రంపం పొట్టు. చింతపిక్కల గుజ్జుతో తోక తీర్చిదిద్దుతారు. చేతి వంజలు తోలుతో కుట్టించి ఎద్దు కొమ్ము చివర పుల్లిగోల్లుగా చెక్క ఈ తోలుకు ఆగిలిస్తారు. ఈ 'చేతులను పులి కళాకారులు రెండు చేతులకు మోచేతి వరకు తొడుగుకుంటారు. ఈ మొత్తం వేషధారణ నిజమైన పులిలా కనిపిస్తుంది..


పులికి, పులిని చంపిన వాడికి మధ్య జరిగే యుద్ధాన్ని ఈ పెద్దపులాట ద్వారా అందరూ ఆసక్తిగా చూస్తారు ఈ పెద్దపులాటలో సాహన, క్రీడలు కూడా ఉంటాయి పులి మేకను వేటాడి తని నోటితో ఎత్తి దూరంగా విసిరిపారేయడాన్ని కళాకారులు తమ నోటిలో లాఘరంగా చేసి చూపడం ఆశ్చర్యానుభూతులను కలిగిస్తుంది. ఇంకా నోటితో నిండుగా ఉన్న నీళ్ళ బిందెను పళ్ళతో కరిచిపెట్టి పైకి లేపడం, కొన్ని ప్రాంతాలలో సిట్టింగులా చెట్లకొమ్మలను చెట్లగా నాటి వాటి మధ్య పులి, మనిషిని వేటాడం వంటివి కూడా హృదయాన్ని ఆకట్టుకునే విధంగా ఈ ప్రదర్శనలుంటాయి.


ఈ పులాటకు మేకప్ కళాకారులు అంతర్వేది వంటి గుర్తులసుబ్బారావు పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నారు. సంచారు వెంకన్న పులాట కళాకారునిగా మన ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి చెందారు మీరు కళాకేందు ఈగల బంగార్రాజు కూడా ప్రజలు మన్ననలు పొందుతున్నారు. పగటిపూటి పిల్లలకి మంచి సం కళారఈవేశం

 శక్తి వేషం


భయానక రసాన్ని అద్భుతంగా మనకళ్లముందు ప్రదర్శించే కళారూపాలలో శక్తి వేషం ఒకటి కాళికా మాత శక్తి రూపాన్ని ధరించి రాక్షసుణ్ణి లేదా మాంత్రికుడిని మనమధ్యన కకలావికలంగా పరిగెత్తించి కింద పడేసి తనచేతిలోని త్రిసూలంతో పొడవడం అనే కథాంశంగా ఈ ప్రదర్శన సాగుతుంది. జాతరలు, సంబరాలలో ఈ శక్తి వేషం మనకి కనబడుతుంది. సత్తెమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ, సంబరాలు జరిగే పెద్దాపురం, కాకినాడ, కాండ్రకోట, చింతలూరు వంటి దేవతల సంబరాలు జరిగే చోట ఈ ప్రదర్శనను మనం తిలకించవచ్చు. శక్తి వేషం కట్టే కళాకారుడు అజానుబాహుడై ఉంటాడు. ఇందు ముందు ఆరడుగులపైగా వుండి బలిష్టంగా వున్న వ్యక్తి తనముఖాన్ని


కాళికామాతలా మేకప్ చేసుకుంటాడు. నోటిలో నుండి ఎర్రని నాలుక బయటకు వచ్చినట్లు రేకుతో చేసిన నాలుకను పళ్ళ కింద బిగించుకుంటాడు. కోరపళ్ళను రంగులతో అటూ ఇటూ దిద్దుకుంటాడు. పొడవైన వెంట్రుకలు కలిగిన జత్తును విరగబూసుకున్నట్లు విగ్గు పెట్టుకుంటాడు. దానిపై రేకుతో చేసిన కిరీటం పెట్టుకుంటాడు. నుదిటిపై ఎర్రని పొడవైన బొట్టు ఉంటుంది. నల్లని కాటుకను కనుబొమ్మలకు కళ్ళ కింద పెట్టుకుంటాడు. ముఖానికి రామనీలా రంగును పులుముకుని అదేరంగుగల సాగే బనేమను చేతుల పొడవునా మొత్తం శరీరమంతా వేసుకుంటాడు. మెడలో నిమ్మకాలదండలు వేసుకుంటాడు చేతిలో త్రిశూలం రేకుతో చేసినది పట్టుకుంటాడు. సడుముకు జనపనార లేదా, వేపరొట్టలు చుట్టూ కుట్టుకుంటాడు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటాడు. మెడలో రేకు డబ్బాలను లేదా ప్లాస్టిక్ డబ్బాలను వంగ కొట్టి వాటికి తెల్లటిరంగు పులిమి పుర్రెల్లాగా వ్రేలాడేసుకుంటాడు. దీనికి ఆరు చేతులు కలిగిన కళ్ళను గిర గిరా తిప్పుతూ నాలికను వేగంగా కట్టుకుంటాడు. ఆడిస్తూ డప్పుల మోతకు తగినట్లు ఊగుతూ ఒక్కసారిగా జనాలను జడిపిస్తూ ప్రదర్శన చూసేవారు భయంతో పరుగులు తీయవలసిందే.


ఈ శక్తి వేషంతో పాటు సహకవేషాలుగా మాంత్రికుడు నాట్యకత్తిలుకుగా ఉంటారు. మొత్తం కళారూపాన్నీ పరుషులే వేస్తారు. మాంత్రికుడు ఒత్తుగా ఉన్న చిలిపిరి జత్తును పెట్టుకుంటాడు. ముఖానికి ఎర్రని తెల్లని రంగు రంగు చీరలు పూసుకుంటాడు నల్లటి నిలువు అంగీవేసుకుని చేతిలో వేపరొట్టలు మెడలో శక్తి చేషంలోలాగా పుర్రెల దండ వేసుకుంటాడు. నాట్య కత్తిలుగా నలుగురు మగవాళ్ళు సింగారించుకుని ఆడవారివలె చక్కగా డప్పులు, తానా వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తు ఉంటారు. ఆశ్చర్య పోవలసిందే వారి మధ్య మాంత్రికుడు శక్తి ముందుకు. వేపరొట్టలు ఝుళిపిస్తూ వెడుతూ మరలా వెనక్కి వస్తూ ఉంటే శక్తి వేషం ఊగుతూ, ఉంటుంది. మాంత్రికుడు దగ్గరకు రాగానే శక్తి వేషం శూలం ఎత్తి కనులు ఎర్రగా చేసి నాలిక ఆడిస్తూ మాంత్రికుడుని తరుముతూ భీకరంగా చుట్టూ పరిగెత్తుస్తుంది. అంతలోనే మరలా శాంతించి దప్పుల మోతలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. ఈ శక్తి వేషానికి అనుబంధంగా ఎలుగుబంట్లు వేషం కూడా కడతారు. గొల్లప్రోలుకు చెందిన నేరూరి అప్పారావు, గుర్రల అప్పారావు ఈ శక్తి వేషాన్ని గత పది సంవత్సరాల నుండీ కడుతూ పిఠాపురం పరిసరప్రాంతాలలో మంచి పేరు సంపాదించుకుంటూ ఇతని బృందంలో మాంత్రికుడిగా పొట్లకాయల చిట్టిబాబు, నాట్యకరైలుగా సప్పారపు యాకోబు, పొట్లకాయల సుబ్రహ్మణ్యం, పొట్ల కాయల రత్నకుమార్, దాకీ సింహాచలం ఉంటూ ఈ శక్తి వేషాన్ని రక్తి కట్టిస్తున్నారు.

Thursday, January 8, 2026

 సంసోను ఆధ్యాత్మిక అంధకారం(ఏకపాత్ర)


రచన : శ్రీ ఎస్.బెస్. జాన్స్ న్


స్వయంకృతం... స్వయంకృతం... నజీరు సంసోనుకు ఈ దుస్థితి స్వయంకృతం.. స్వయంకృతం/ ఆహ్....... సంకెళ్ళు, సంకెళ్ళు.. ఇశ్రాయేలీ జనాంగములోని మహాబలిశాలి సంసోనుకు సంకెళ్ళు, సంకెళ్ళు.... సంకెళ్ళు/ కబోధి, కబోధి..... దాను వంశీయుడు, న్యాయాధిపతి సంసోను ఈరోజుకబోధి కబోధి, సంసోను కబోధి/ ఆహ్..... ఆహ్..... అపహాస్యం, అపహా స్యం... ఓరి పిరికి ఫిలిస్తీయులారా అపహాస్యం చేస్తున్నారా..... మీ దేవాలయంలో సంబరాలు చేసుకుంటున్నారా? ఎందుకురా మీ నవ్వులు ఏమి సాధించారని సంబరాలు చేసుకుంటున్నార్రా? దొంగదెబ్బ తీసి, బంధిం చినందుకురా మీ సంబరాలు?/ సిగ్గులేని జనాంగమా నాదేవదేవుని పట్ల నేను చేసిన మహాపరాధ ఫలితమే ఈ దుస్థితే గాని, మీ దేవత గొప్పదనంరా, మీదేవత గొప్పతనము రాఇది?/


మీ దేవత గొప్పతనం. అనా మీ ప్రగల్భాలు? నా దేవదేవుని శక్తి ముందర... నా దేవదేవుని శక్తి ముందర, మీ దేవతలు ఏ పాటివిరా? మూర్ఖులారా! వాటి శక్తి ఏ పాటిదిరా? నా దేవుని శక్తి ముందు./


అయ్యో.... అయ్యో... ఈదుస్థితి, ఈ దుస్థితి. పాపానికి అమ్ముడుపోయి న పాపినైన నాకు ఆ దేవదేవుడు వేసిన శిక్షరా ఇది? ఆ దేవదేవుడు వేసిన శిక్ష. / ఆజ్ఞాతిక్రమం మహాపాపమని తెలిసి మధాందుడనై నా ప్రభువు పట్ల చేసి మహాపరాధ ఫలితమేరా ఇది ఆ ప్రభువు పట్ల చేసిన మహాపరాధ ఫలితమే./ ఓరి న్నతి లేని జనాంగమా అపుడే మరిచిపోయి నవ్వుతున్నారా? అప్పుడే

సన్మాన పత్రం సుగుణక్క

 ఓ  ముగ్ద సుఖుమార సుగుణ సుసంపన్నరాశి మృదు మధుర సంభాషిణీ నిర్మలహృదయ గురుకులమణి దీప్తి , మా మనో  స్పూర్తి నేత్రి ,ఆదర్శమార్తీమణి మన అందరి ప్రే...