Monday, January 12, 2026

 వీరనాట్యం


సంప్రదాయకులు శివభక్తి పరులు ఆరాధన పర్వంగా చేసే భక్తి ప్రధానమైన నృత్య ప్రక్రియ ఈ వీరనాట్యం ఈ వాటా సమర్పించే కుకారులు వీరముష్టి వారు అంటారు. ఇది 13,14 శతాబ్దిలోని వీరశైన మతం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించినది. సంబరాలు, శివుడు వీరభద్రులు మహత్వాన్ని తెలిపే కళారూపం ఈ వీరనాట్యం. వీరశైవ కుటుంబాలలో వివాహాలు, ప్రత్యేకమైన


మొదలైన సందర్భాలలో వీరనాట్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.


వీదవాట్య గళారూపం దక్షయజ్ఞానికి సంబంధించిన కథాంశంలో ముడిపడి ఉంటుంది. దక్షుడు యజ్ఞం చేస్తూ తన కూతురైన పార్వతిని ఎలపడు. పార్వతి పిలవక పోయినా నా తండ్రి ఇల్లే కదా అని వెడతానంటుంది. శివుడు వద్దని వారిస్తాడు. శివుని మాట కాదని పార్వతి తండ్రి చేసే యజ్ఞ దగ్గరకు వెడుతుంది. అక్కడ పిలవని పేరంటానికి వచ్చానని అవమానిస్తారు. పార్వతి యజ్ఞం చేసే అగ్నిగుండంలో పడి ఆహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే శివుడు ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సందర్భంగా శివుని శరీరం నుండి చెమట విందువులు వాలతాయి. ఆ బిందువుల నుండి వీరయోధులు పుడతారు. వారికి వీరభద్రుడిని సేనాపతిగా నియమించి దక్షునిపై యుద్ధానికి సంపుతారు. దక్షుని యుద్ధాన్ని ధ్వంసం చేసి దక్షుని సంపాదిస్తారు. ఆ వీరభద్రుని వారసులే వీరముష్టి వారమని చెప్పుకుంటారు. ఈ వీరనాట్యాన్ని


జంగందేవరలు, దేవాంగులు కూడా ప్రదర్శిస్తారు.


స్తారు. వీర నాట్య కళాకారుడు కళాప్రదర్శన సమయంలో భయం గొలిపేట్లు వేషదారణ చేసుకుంటాడు. నుదిటపై విభూదిషులు ధరిస్తాన వంటిపై మెడలో రుద్రాక్షలు వేసుకుంటారు. పంచెకట్టుకొని మరో ఎర్రటి గుడ్డను డాలుగా అమర్చుకుంటారు. చేతిలో పాడవైన ఖడ్డాన్ని పట్టుకొని మోకాళ్ళకు గంటలు కట్టుకుంటారు. రెండు కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటాడు. మరోప్రక్క త్రిశూలానికి నూనె గుడ్డలు చుట్టి మందుతుండగా శివమెత్తి వీరాకేశీరిలో తాండవం చేస్తున్న శివునిలా ఉగ్రరూపం తమ నాట్యరీతుల్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన ఇద్దరు ముగ్గురు కళాకారులు చేస్తుంటే అందుకు అనుగుణంగా తాసాల వాయిద్యం, తంబ్రాసల వాయిద్యం, లయబద్ధంగా వాయిస్తూ మధ్య మధ్యన అశ్శరభ...


అశ్వరభ, శరభ, శరభ అంటూ చెవులు ఖంగుమనేట్టు పలుకుతూ వర్తిస్తారు.


వీరనాట్యాన్ని చూసి భక్తులు ఆనందపడుతూ స్వయంగా శివుడే తమ ఇంటికి వచ్చి సర్తిస్తున్నట్లు భావిస్తారు వీరభద్రుడు సంబరాలలో కూడా ఈ నాట్య ప్రదర్శన సాగుతుంది. ఈ ప్రదర్శనలో వీరభద్ర పళ్ళెం. శివ వీరభద్రులకు అర్పించే దృశ్యం రోమాంచకంగా, గగుర్పాటు కలిగించే విధంగా ఉంటుంది పళ్ళెంలో మంటలు అరిపోయేదాకా లయ తాళాలు మారుస్తూ వీరనాట్య కళాకారులు పాడే పాటలు, ఈ సందర్భంగా పూజారులు చేతుల్లో కత్తి పట్టి వచన గేయి రూపంలో శివ వీరభద్రుల స్తోత్రాలలో పాడే ఖద్ధాలు చూపరులను ఆనందపరుస్తాయి.


వీరనాట్యంలో ధ్వజ స్తంభం అంశం మరొకటి పొడవైన శబ్దానికి విభూతి అద్దుతారు. దానిపైన చివర గంటలు కడతారు. ఆస్త్రంభానికి వట్టి కట్టి నిండుగా అలంకరిస్తారు. నాయిడ్యాలకి అనుగుణంగా కళాకారులు నృత్యం చేస్తారు. వీరనాట్యంలో మూడోఅంశం సరసం దీనిలో వీరశైవ భక్తులంతా మూకుమ్మడిగా వాద్యాల మోతల కనుగుణంగా నాట్యం చేస్తారు. కాంతి నరసం, కాంత నరసం, ఏకనరసం, శిరోవసం, శూల సరసం మొదలైనవి ఈ నరసంలో ఉన్నాయి. శివునికి మంగళ హారతి ఇవ్వడంలో ఇది ముగుస్తుంది. ఈ వీదనాటు కళాకారులు నోటిలో


చిన్న చిన్న శూలాలు నాలుకకు బుగ్గలలోనికి గుటుకుంటారు.


చారిత్రంకంగా కూడా ఈ వీరనాట్యానికి ఆనవాలులు ఉన్నాయి. కాకతీయ కాలంలో పశుపతి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతీ ఇంటి నుండి తల్లిదండ్రుల తను మమగ బిడ్డలలో ఒకరిని వీరునిగా జాతి శ్రయస్తుకోరి దేశానికి ఆర్పించే సాంప్రదాయం ఉండేది. వారినే పశువతులు అని పిలిచేవారు వీరు వివాహం వారు కాదు. దేశ రక్షణకు తమ ప్రాణాలు అర్పించేందుకు అంకితమయ్యేవారు వీదు శివునిపుల


రుద్రాక్షలు వేరుకుంటారు. సంధికట్టుకొని మరో ఎర్రటి గుడ్డను 7 అమర్చుకుంటార మోడ్పాడు గంటలు గట్టుకుంటారు రెండు కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటాడు. మరోప్రక్క త్రిశూలానికి నూనె గుడ్డలు చుట్టి అవి


నాట్యరీతుల్ని ప్రదర్శన ఇదరు ముగ్గురు ఉపవెత్తి వీరావేశిదిలో తాండవం చేస్తున్న శివునిలా ఉగ్రరూపం రేస్తుంటే అందుకు అనుగుణంగా తాసాల వాయిద్యం, తంబ్రాసల వాయిద్యం, లయబద్ధంగా వాయిస్తూ మధ్య మధ్యన తను సల్ని ప్రదర్శిస్తారు. ఈ ప్ర


అంటూ చెవులు బంగుమనేట్టు పలుకుతూ వర్తిస్తారు.


నాట్యాన్ని చూసి భక్తులు ఆనందపడుతూ స్వయంగా శివుడే వీరభద్రు ద్రుడు సంబరాలలో సర్తిస్తున్నట్లు భావిస్తారు. శివుడే తమ ఇంటికి వచ్చి


దాని ప్రదర్శన సాగుతుంది ఈ ప్రదర్శనలో వీరభద్ర పళ్ళెం, శివ వీరభద్రులకు అర్పించే దృశ్యం రోమాంచకంగా గగుర్పాటు ద్రుల స్తోత్రాలలో పాడే ఖడ్గాలు చూపరులను నంగా ఉంటుంది. వెళ్ళింలో మంటలు అరిపోయేదాకా లయ తా జారులు చేతుల్లో కత్తి పట్టి వచన గేయి రూపంలో శివ వీరభద్రు వీరనాట్య కళాకారులు పాడే పాటలు, సందర్భంగా


ఆనందపరుస్తాయి. శబ్దానికి విభూతి అద్దుతారు. దానిపైన చివర గంటలు కడతారు. ఆస్థంభానికి వట్టి దనాట్యంలో ధ్వజ స్తంభం అంశం మరొకటి పొడవైన . "కారులు నృత్యం చేస్తారు. వీరనాట్యంలో మూడోఅంశం. సరసం దీనిలో కట్టి పిండుగా అలంకరిస్తారు వాయిద్యాలకి అనుగుణ కళాకా ఇచ్చిన వక్తులంతా మూకుమ్మడిగా వాద్యాల మోతల్ "తల కనుగుణంగా నాట్యం చేస్తారు. కాంతి నరసం, కాంత నరసం, ఎకనరసం, ఆదొరసం, శూ సరసం మొదలైనవి ఈ నరసంలో ఉన్నాయి. శివునికి మంగళ గళ హారతి ఇవ్వడంలో ఇది ముగుస్తుంది. ఈ వీరనాట్య కళాకారులు నోటిలో


వని చిన్న శూలాలు నాలుకకు బుగ్గలలోనికి గుబుక బుకుంటారు.


చారిత్రంకంగా కూడా ఈ వీరనాట్యానికి ఆనవాలు కాలులు ఉన్నాయి. కాకతీయ కాలంలో పశుపతి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతీ ఇంటి నుండి తల్లిదండ్రుల తమ మమగ బిడ్డలలో ఒకరిని వీరునిగా 5ని పిలిచేవారు. వీరు వివాహం చేసుకొనేవారు. 'జాతి శ్రయస్తుకోరి దేశానికి అర్పించే సాంప్రదాయం ఉండేది. వారినే పశుపతులు కాదు. దేశ రక్షణకు తమ ప్రాణాలు అర్పించేందుకు అంకితమయ్యేవారు. వీరు శివునిపూజ తప్పనిసరిగా చేసేవారు ఈ పూజలో నృత్యం ఒక భాగంగా ఉండేది. అదే వీరనాట్యమయ్యిం ఈ వీరముష్టిలు ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తూ


గ్రామరక్షణను కూడా చూసేవారు.


ఈ కళారూపం ప్రదర్శించే వారు మామాసంలో 'చేతినిండా పని ఉంటుంది. శివరా శివరాత్రికి ప్ర ప్రభలు కడతారు ప్రభలలో రెండు రకాలు ప్రభలు ఉన్నాయి. ఒకేపట్టీ ప్రభ రెండు పట్టీల ప్రభ అనేవి. అనేవి ఉంటాయి నిమ్మకులలో ఈ వీరనాట్యం కళారూపం తీరతీరాలుగా వస్తుంది. పశ్చిమగోదావరి ఈ వీరనాట్య కళాకారులు ప్రదర్శనలు పూర్తైన తరువాత గుర్తింపు కార్డులు ఇస్తారు. ఈ గుర్తింపు జిల్లాలో పెనుగొండలో జరిగే ఉత్సవాలకూ ఇచ్చి పంపిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురానికి చెందిన కోటగిరి రాజు ఈ కుటుంబం ఈ వీరనాట్యం ప్రదర్శిస్తూ సంభావనాలు గుర్తింపు పొందారు. అలాగే ఇల్వలపల్లికి చెందిన కళాకారులు ఈ కళారూపాన్ని ప్రత్యున్నతి దశకు తీసుకుని వెళ్ళేందుకు విశేష కృషి చేసారు. సామాన్య జనానికి కూడా సైతం తెలిసిన మంచిత కళారూపం మన వీరనాట్యం

No comments:

Post a Comment

 NTR గారి ఈ ఫేమస్ డైలాగ్ చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ప్రతీ స్టేజీ మీద ఈ డైలాగ్ వినిపించేది. మిమిక్రీ కళాకారుల నోటిలో దడదడలాడేది...