పంబకథ
సత్తెమ్మ సంబరాలలో అంబరానే జగదంబరానే అంటూ అమ్మవారిని సంజనాదంతో మేలుకొలుపుతూ ఈ సంబనవదులు కనిపిస్తూ ఉంటారు. సాంబ్రాణి దూపాలతో సంబరాళ్ళు సత్తెమ్మ ఆదిశక్తిని, సృష్టి ఆవిర్భావమని, సత్తెమ్మ మహత్యాలు గూర్చి ఈ పంబకడ వెలుతుంటారు. విజాపురం దగ్గర రథాల పేటలోని పంబ కళాకారుల బృందం నాయకుడు వీరబ్బాయిని సంబకథ గురించి విశేషాలు తెలుపమని అడగగా మనకి అనేక విషయాలు తెలియజేస్తున్నారు.
రెండు సన్నని చిన్న వీరణాలు వంటివి కలిసి కట్టబడి రెండు వైపులా మేకతోలుతో మూయబడి ఉండే వాయిధ్యమే వియివారం ఒక వైపు ఒక నెదురు పుల్లతో వాయిస్తూ మరొక వైపు చేతిలో మంద్ర స్థాయిలోనూ, తారాస్థాయిలోను వాయిస్తుంటే కలిగే శబ్దం వెంకటక్యం పంబలర్యం అని వస్తుంది వందవాయిద్యాయినికి సహవాయిధ్యంగా జముకు, తంబూరా కూడా ఉంటుంది. పాట పాడే గురువు కాలికి గజ్జెలు కట్టుకుని చెంపలకు గంధం పూసుకుని ఎగురుతూ చిందులేస్తూ రథ పాడుతుంటే మిగిలిన ఇద్దరు వంతలు తమ వాయిద్యాలలో శృతి కలుపుతూ. పాడతారు. ఈ వాయిధ్య గాళ్ళు చెవిదగ్గర చేయిఉంచి ఆ అంటూ రాగం తీస్తు వంత పాడతారు.
మొక్కుబడులు చెల్లించకునేవారు, సంబరాలు, ఉత్సవాలు జరిపేవారు వీరిని ఆహ్వానించి పాట పాడించుకుంటారు. తెల్లవార్లు పాట పాడిన తరువాత చీట తీసుకుని అందులో అమ్మవారిలా పిండితో చేసిన బొమ్మను తయారు చేసి చేటలో ఉంచి వంబవాదం వాయిస్తూ సత్తెమ్మ ఎవరి ఇలవేలుపో వారి తలపై ఈ పాపవేటను ఉంచి దీవిస్తారు అనంతరం ఊరవతలకు తీసుకెళ్ళి మేక కాని కోడిని కాని కోసి దిష్టి తీన వేటలో ఉంచిన అమ్మవారిన సాగనంపుతారు. దీవింపజేసుకున్న వారు సంబల వారికి చేటలో కాసుకలు చేస్తారు.
సత్తెమ్మ తల్లిని సాగనంపేప్పుడు సత్తెమ్మ తల్లి గుడి ముందర పద్మం వంటి ముగ్గును వేస్తారు. ఆపద్మం వంటి ముగ్గులో మేకపోతు రక్తంలో అలంకరిస్తారు. ముగ్గురు ఒక కొత్త కుండలోనికి ఎత్తుతారు. ఆకడవను కత్తెర కడవ అంటారు. తమలో ఒకరికి కొత్తకోర, కొత్తరవిక తొడిగి నెత్తికి ఎత్తుతారు. మేక పేగులు తీసి అతనికి ఎడజందెం. పెద్ద జందెం వేసి అతనిని సత్తెమ్మగా భావిస్తూ వీదుల వెంట ఊరేగి ఎంపుగా తీసుకువెళతారు. ఊరు చివరికి వచ్చేసరికి సత్తెమ్మ తల్లిని ఉద్దేశించి
"ఆనందమమ్మా - ఆనందమే సంతోషమమ్మా - సంతోషమే ముత్యాల ముగ్గుల్లోన నీకనమ్మ వజ్రాల వెన్నెల నీకే నమ్మా సనివిడి, వడపపు సాయి గంథాలు నీకేనమ్మా. కారుకోళ్ళు, మేకలు నీకేనమ్మా"
అని సన్నసన్నగా పాడుతూ ఊరుదాటగానే బండబూతుల పాటలు ప్రారంభిస్తారు అలా పాడడం సత్తెమ్మ తల్లికి ఇష్టమంటారు వీరు. శ్రీనాథుడు క్రీడాభిరామంలో పేర్కొన్న భవానీలు అనబడేవారు వీరే, వీరు కులానికి పంబ కులానికి చెందిన వారు, ఈ సత్తెమ్మ తల్లి జాతరులు పసలపూడి, కాకినాడ, వందలపాక వంటి గ్రామాలలో ప్రసిద్ధి చెందాయి. దానమ్మ సంబధాలని తాడేపల్లిగూడెం వద్ద బాగా జరుగుతాయి. దానిలో దానమ్మ కద చెబుతారు. ఇది మందాతరాజు కథ. అలాగే శెనగల కథ చెబుతారు. ఇది బలే సరదాగా ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు పెనగతోట పెంచుతాంటారు. పెద్ద వాడు మంచి బుద్ధిగలిగిన వాడు చిన్నవాడు పిసినారి. ఒకరోజు సత్తెమ్మ చిన్న వాడిని ఆటపట్టిస్తాడు. అమ్మవారు అలిగి చిన్నవాడిని చంపబోతుండగా పెద్దవాడు వచ్చి అమ్మవారిని శరణు వేడతాడు అమ్మవారు శాంతించి కోవలతో ఊరవతల: కూర్చుంటుంది. ఇక పెద్దవాడు అమ్మవారిని ఏం కోరితే ఊరిలోనికి వస్తానని అడిగితే చిన్నవాడి ముఖం మీద పది ఉమ్ములు ఉస్తానంటుంది. పెద్దవాడు పోయి తమ్ముడిని అడగడం మరలా అమ్మవారు మరోకోరిక కోరడం ఇలాసాగుతుంది. కథ దానమ్మ, సత్తెమ్మ, తలుపులమ్మ, మాదిగల కులవేల్పు గొతేలమ్మ వంటి జాతరులలో ఈ పంబ కథ చెప్పబడుతూ ఉంటుంది. ఈ వంటి కళాకారులు చేసేవి ఇల వేల్పులు, కులవేల్పు సంబరాలు పిఠాపురం రథాల పేటలో ఈ వంబ కథ చెప్పే పంబ కులస్థులు ఉన్నారు. వారిలో శివకంచి వీరబ్బాయి. సంబకథాగానం చేయడంలో మానిపిట్ట ఇతనికి శివరంచి ఏసు తంబూరా వాయిస్తూనే, వారే చంద్రరావు జముడు వాయిస్తూ సహగానం చేస్తున్నారు. వీరుపాడే దోనెపాట, శెట్టిబలిజ గానవాసం, స్వామి వారి విద్యలు పంబకథలు జానపదారళా విశిష్టతను తెలియజేస్తూనే ఉంటాయి.
No comments:
Post a Comment