Monday, August 26, 2024

 *నేను చరిత్రకారుడిని*

*నేను మాదిగ చరిత్రకారుడిని*

నన్ను చరిత్రకారుడిని చేసిన మందకృష్ణకు వందనం పాదాభివందనం

అరకోటి మాదిగలలో నేను చరిత్రకారుడిని బక్కపలచని వ్యక్తి కంచు కంఠంతో రిజర్వేషను దోపిడీని ప్రశ్నిస్తూ ఎ బి సిడి అంటుంటే మాదిగ వెలుగులు ఊహించిన చరిత్రకారుడిని నేను

డమ డమ డప్పుల శబ్దం దేశం నలుమూలలా మ్రోగిస్తున్నప్పుడే గొంతు సవరించుకున్న చరిత్రకారుడిని నేను 

నేను మాదిగ చరిత్రకారుడిని నేను

మాదిగ పదం మలినం అంటున్న రోజుల్లో మాదిగ పల్లెల్లో ఎండుకక్కలవాసన,మూలగుల జుర్రుడు చప్పుడు వినటానికి ఎదురెళ్ళిన చరిత్రకారుడిని నేను  నేను మాదిగ చరిత్రకారుడిని నేను

చిమ్మ చీకటిలో చుట్ట కాలుస్తూ దిగులుగా పడుకున్న సమాజానికి మహానీయుడు కబురును చెప్పి లేపి నడిపించిన చరిత్రకారుడిని నేను

నేను మాదిగ చరిత్రకారుడిని నేను

తొలితరం నాయకుల గొంతులకు చప్పట్లుకొట్టి పాటలు కట్టి డప్పు చరిచి చిందులు వేయించిన చరిత్రకారుడిని నేను నేను మాదిగ చరిత్రకారుడిని

పొరాటం పోతూ ఉంటే సిగ్గుపడి ఇంటిలో దూరిన వాడిని కాను,రూపాయి దాచుకున్న మనిషినీ కాదు నేను మాదిగ చరిత్రకారుడిని నేను

నన్ను చరిత్రకారుడిని చేసిన మందకృష్ణ అన్నకు వందనం పాదాభివందనం

సుప్రీంకోర్టు తీర్పులో నా శ్రమకావ్యం ఉందన్న  ఊహ పులకించిపోతుంది నేను నా రూపాయిని దాచుకోలేదు అందుకునేను చరిత్రకారుడిని నేను

నేను మాదిగ చరిత్రకారుడిని

నెలల పిల్లాడిని బాలింత భార్యను వదిలి

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్దిల్లాలి

అంటూ  ఉరుకురికి పోయిన చరిత్రకారుడి నేను 

నేను మాదిగ చరిత్రకారుడిని

కారు చీకటి ఇరవై యేళ్ళు కమ్మేస్తే ఎదిగన నా కొడుకునీ  నాతో పోరాటానికి తీసుకుపోయిన చరిత్రకారుడిని నేను

 *నేను మాదిగ చరిత్రకారుడిని నేను*







Sunday, June 16, 2024

 

గోప్యతని దృష్టిలో ఉంచుకుని యాప్‌లో అనేక గోప్యతా ఆధారిత ఫీచర్‌లు కూడా అందించబడ్డాయి. అలాంటి ఒక ఫీచర్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్. దీని కారణంగా, రిసీవర్, పంపిన వారి చాట్‌ల నుండి మేసేజ్ లు డిలీట్ అయిపోతాయి.

కానీ, ఇది తొలగించబడిన మేసేజ్ ల జాడను వదిలివేస్తుంది. కొన్ని మేసేజ్ లు పంపబడినట్లు, తొలగించబడినట్లు చూపుతుంది. చాలా మంది డిలీట్ అయిన మెసేజ్ లలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించడం ప్రమాదకరం. అందువల్ల Android ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఇన్-బిల్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు చూద్దాం, దీని ద్వారా తొలగించబడిన మెసేజ్ లను చదవవచ్చు.

తొలగించబడిన టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే దీని ద్వారా చెక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఫోటోలు లేదా ఆడియో సందేశాలకు ఉపయోగపడదు. అలాగే, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11, అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

డిలీట్ అయిన మెసేజ్ లను ఇలా చదవండి:

ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

తర్వాత నోటిఫికేషన్‌లపై నొక్కండి.

దీని తర్వాత మరిన్ని సెట్టింగ్‌లకు(More settings) వెళ్లండి.

ఆపై నోటిఫికేషన్‌ల చరిత్రకు(Notifications history) వెళ్లండి.

ఆపై స్క్రీన్‌పై కనిపించే టోగుల్‌ను ఆన్ చేయండి.

ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత, మీరు మళ్లీ Nnotifications ద్వారా నోటిఫికేషన్‌ల హిస్టరీకి వెళ్తారు. దీని ద్వారా మీరు 24 గంటల్లో డిలీట్ అయిన టెక్స్ట్ మెసేజ్ లను చూస్తారు.

 ఏప్రిల్ 17, 2023న 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారు కడ్డీలు, విదేశీ కరెన్సీని మోసుకెళ్లే ఎయిర్‌కార్గో కంటైనర్‌లో నకిలీ పత్రాలను ఉపయోగించి సురక్షిత నిల్వ కేంద్రం నుంచి దొంగిలించబడిందని పోలీసులు తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి టొరంటోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీలు వచ్చింది. ఫ్లైట్ ల్యాండింగ్ అయిన కాసేపటికే, కార్గోను ఆఫ్ లోడ్ చేసి ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. కానీ ఆ మరుసటి రోజే అది కనిపించకుండా పోయిందని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఆరోజున 6600 బార్‌ల 9999 శాతం స్వచ్ఛమైన బంగారం 400 కిలోగ్రాములు.. 20 మిలియన్ కెనడా డాలర్లు, 5 మిలియన్ల విదేశీ కరెన్సీని ఎయిర్‌పోర్ట్‌లోని ప్రత్యేక ప్రదేశానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Friday, April 19, 2024

 రాచరికపు ఆనవాలు

అందనంత అనంత లోకాలకు పోయింది

రాజకీయ ఓనమాలు

అనంతవాయువుల్లో సేదతీరుతుంధి

రావు రాజుల మీసాలు

మెలివేకుని మెలివేసుకుని అలసిపోయాయి

దవళవర్ణపు దోతీలు

బీరువాలలో దిక్కులేక దుఖిఃస్తున్నాయి

చోక్కా చాటున చిక్కాలు

రోజూ సృశించే దాతృత్వపు చేతులకోసం ఎదురుచూస్తున్నాయి

సాంగత్య సమూహాలు

బిక్కు బిక్కుమంటూ గుండెలు 

అలిసేలా రోదిస్తున్నాయి

కొత్తపల్లి రాజకీయ ప్రభలు

ఉన్నపళంగా గుప్పున ఆరిపోయాయి

పెద్దరికపు గౌరవ చిహ్నాలు

గోడల చిత్రపటాలకే పరిమితమైపోయాయి

రాజకీయ రణరంగ చతురతలు

నడిపే సారధిలేక మూలన కూలబడ్డాయి

అల్పాహార విందులు

వెన్నువిరిగి గిల గిలలాడుతున్నాయి


రాచరికపు ఆనవాలు

అందనంత అనంత లోకాలకు పోయింది

రాజకీయ ఓనమాలు

అనంతవాయువుల్లో సేదతీరుతుంధి

రావు రాజుల మీసాలు

మెలివేకుని మెలివేసుకుని అలసిపోయాయి

దవళవర్ణపు దోతీలు

బీరువాలలో దిక్కులేక దుఖిఃస్తున్నాయి

చోక్కా చాటున చిక్కాలు

రోజూ సృశించే దాతృత్వపు చేతులకోసం ఎదురుచూస్తున్నాయి

సాంగత్య సమూహాలు

బిక్కు బిక్కుమంటూ గుండెలు అలిసేలా రోదిస్తున్నాయి

కొత్తపల్లి రాజకీయ ప్రభలు

ఉన్నపళంగా గుప్పున ఆరిపోయాయి

పెద్దరికపు గౌరవ చిహ్నాలు

గోడల చిత్రపటాలకే పరిమితమైపోయాయి

రాజకీయ రణరంగ చతురతలు

నడిపే సారధిలేక మూలన కూలబడ్డాయి

అల్పాహార విందులు

వెన్నువిరిగి గిల గిలలాడుతున్నాయి



























విజయ్ సినిమా

గుండుబోయిన రఘునందనరావు  అన్నదమ్ములు అందరూ ఒకేచోట నివసిస్తున్నారు.రఘునందనరావు తన వంశీకుల పత్రాలను కాపాడుతూ ఉంటుంటాడు.సంక్రాంతి పండగకు ఇల్లంతా సందడిగా ఉంటుంది .బోగి మంటల్లో రఘునందనరావు తల్లి కాగితాలను కాలుస్తూ చలిమంట కాగుతూ  ఉండటం చూస్తాడు .గబగబా తను దాచిన పత్రాలను వెతుకుతాడు కనబడవు.తల్లి తనెంతో భద్రంగా దాచిన వాటిని మంటల పాలుచేసిదని ఆవేశంగా బోగి మంటల కట్టేలతో కొడతాడు .తల్లి భోగిమంటల్లో పడి చనిపోతుంది.ఇంతలో పత్రాలున్న తోలు సంచి తెచ్చి భార్య మంగాదేవి ఇల్లు సర్దుతూ దాచిన సంగతి చెప్పి రఘునందనరావుకు ఇస్తుంది.తను చేసిన పనికి తలబాదుకుని ఏడుస్తుంటాడు. పండగకు వచ్చిన తమ్ముళ్ళు ఆవేశం పట్టలేక రఘునందనరావుని తుపాకీతో కాల్చి చంపేస్తారు.అక్కడ ఒకరిని ఒకరు చంపుకుంటారు.ఇల్లు వల్లకాడవుతుంది. గుండుబోయినవారి ఆడవాళ్ళు పిల్లలను తీసుకుని ప్రాణాలు అరిచేత పట్టుకుని కొంతమంది తప్పించుకుని పారిపోతారు.ఇల్లు మంటల్లో తగలబడిపోతుంది.

80 సంవత్సరాల తరువాత

ఆ ఇల్లును కొంటాడు చెత్త పాతసామాన్లు వ్యాపారం చేసే హనుమంతు . ఇల్లు శుభ్రంచేస్తూ కొడుకు వీరేష్ ఓ తోలు సంచిలాంటిది చెక్కపెట్టెనుండి తీసి పాతసామాన్లు కొనే వాడికి అమ్మేస్తాడు.ఆ తోలు సంచి తిరిగి తండ్రి హనుమంతు దుకాణం చేరుతుంది.

జీవితంలో ఆటు పోట్లను తట్టుకుని విధి లీలలకు బలైన తండ్రి కొడుకులు.ఇద్దరు చెళ్ళుళ్ళు.

తండ్రి హనుమంతు పాత సామాన్ల దుకాణం నడుపుతూ పనిచేస్తూ ఉంటాడు. కొడుకు వీరేష్ బాగా చదువుకున్నా చెళ్ళిళ్ళ పెళ్ళి భాధ్యతలకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు.ఇద్దరూ కలిసి సంపాధించిన సొమ్ముతో ఓ పాత ఇల్లు కొనుక్కుంటారు. అదే రఘునందనరావు ఇల్లు చేతులు మారి మారి హనుమంతుకు చేరుతుంది

చెళ్ళిళ్ళను కాలేజికీ దిగబెట్టి ఆటోలో కొట్టుకు పోతుంటాడు రోజూ వీరేష్. వీరేష్ బందువులందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు . హనుమంతు పరిస్దితికి బందువులు సరైన గౌరవం ఇవ్వరు.రోడ్డు పైనయితే అసలు పలుకరించరు.వేడుకలలో సరేసరి.

అవమానాలు వారికి మామూలైయ్యింది. అలవాటు చేసేసుకున్నారు.మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి కొడుకులు.వీరేష్ సరదా మనిషి, ఎంత అవమానించినా పోనీలే మన పరిస్దితి ఇంతే అనుకుని వీరికి దేవుడే బుద్ది చెపుతాడనుకునే మనిషి. ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఓ అమ్మాయిని ఇష్టపడతాడు కూడా.తనతో ఆటలు పాటలు .

ఓ సాయంత్రం వచ్చిన పాత సామాన్లు పేపరులో తోలుతో చుట్టిన పాత కాగితాల కట్ట కనిపిస్తుంది తండ్రి హనుమంతుకు. మామూలూగా చిన్నపాటి విలువైనవి ప్రక్కన పెట్టి వేరే రేటికి అమ్ముతూ ఉంటాడు హనుమంతు.అలాంటివి ఓ వీధి రౌడీ కొంటూ ఉంటాడు. అలా ప్రక్కన పెట్టిన కాగితాల కట్టను ఇంటికి తీసుకువెళతాడు. పిల్లలు నిద్రపోతున్నప్పుడు కట్టను విప్పి కాగితాలను చదువుతున్నప్పుడు ఓ విలువైన కాగితం ఆశ్చర్యపరుస్తుంది.మిగతా కాగితాలు విలువైనవిగా కనబడతాయి కూడా. అవి బద్రపరుస్తాడు. 

ఉదయం కొట్టుకెళ్ళినప్పుడు పాత సామాన్లు కొనే వీధి రౌడి దగ్గర పనిచేసే పైడిరాజు అనేవాడు నిన్న అమ్మే వాటిలో  ప్రక్కన పెట్టింది ఏమిటి వివరాలు చెప్పమంటాడు.హనుమంతు చెప్పడు .వెళ్ళి వీధి రౌడీతో చెపుతాడు పైడిరాజు. వీధి రౌడీ వచ్చి అల్లరి చేస్తాడు.ఎక్కడో ఉన్న కొడుకు వీరేష్  రౌడీలను సర్ది చెప్పి పంపిస్తాడు.తండ్రిని కారణం చెప్పమంటాడు వీరేష్ . తండ్రి చెప్పడు.

హనుమంతు రోజూ రాత్రుళ్ళు  పేపర్లు చదవడం. ఉదయమే పొరుగూర్లు పోవడం.కొట్టు పని వీరేష్ మీద పడేసి పోతుండటం చేస్తుంటాడు. వీరేష్ తండ్రి చేస్తుందేమిటో అర్దం కాక తలపీక్కుంటాడు.

సామాన్లు కోనే పైడిరాజు  కొట్టులో లేకుండా హనుమంతు రోజూ పొరుగూర్లు తిరగడం ఏదో ఉందన్న విషయం వీధి రౌడీకి చెపుతారు. వీధి రౌడీ హనుమంతుని ఫాలో అవుతాడు.అదే సమయంలో వీరేష్  తండ్రి ఎక్కడికి పోతున్నాడో తెలుసుకోవాలని వెనకే వెళతాడు.

వెంకటాపురం గ్రామంలో ఓ ఇంటి ముందు బాగా వృద్దురాలైన ఆడ మనిషితొ మాట్లాడుతూ ఉండగా వీధి రౌడీ వాహనాలతో చుట్టిముట్టి ఘర్షణ పడి హనుమంతుని ఇష్టాను సారం కొడుతుంటే మధ్యలోకి వెళ్ళి హనుమంతుని రక్షించబోతాడు వీరేష్ .ఓ రౌడీ కత్తిపుచ్చుకుని హనుమంతుని పొడి చేస్తాడు.

కంగారు పడిన వీరేష్  తండ్రిని తీసుకుని పట్నంలోని ఆసుపత్రకి తీసుకువస్తాడు. హనుమంతు కొడుకు వీరేష్ కు రహస్యం చెప్పబోయి చనిపోతాడు.

తండ్రి కర్మకాండలు పూర్తి చేసిన వీరేష్ కు హఠాత్తుగా ఒకటి గుర్తుకు వచ్చి బైకుపై కంగారుగా వెంకటాపురం వైపు పోతాడు.

అక్కడ ముసలావిడ చావు బ్రతుకుల మధ్య ఉంటుంది. ఆ ఇంటి వాళ్ళు ముసలావిడతో మాట్లాడడానికి ఒప్పుకోరు. అందులో పెద్దాయన నేను ప్రక్కన ఉంటాను మీరు అందరూ బయటకు పొండి అని తలుపు దగ్గరకు వేసి మాట్లాడమంటాడు. ముసలావిడ అతి కష్టంమీద హనుమంతు చెప్పింది చెపుతుంది. ముసలావిడ బందువు పెద్దాయన కూడా వింటాడు. అది విన్న వీరేష్ ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చి చూసే సరికి రౌడీలు ఇల్లంతా చిందరవందరచేసి ఇంటికి నిప్పు పెట్టేసి పోతారు.చెళ్ళిళ్ళు ఇల్లు తగలబటం చూసి ఏడుస్తూ ఉంటారు. తగలబడే ఇంటిలోనికి వీరేష్ వెళ్ళి తండ్రి రోజూ చదివే కాగితాలున్న తోలు సంచిని వెతికి పట్టుకుని బయటకు వస్తాడు. చెళ్ళిళ్ళను తోలుసంచిని తీసుకుని  తగలబడుతున్న ఇంటిని వదిలి భారంగా పట్నం వైపు బయలుదేరతాడు.హైదరాబాదు వీరికి ఆహ్వానం పలుకుతుంది .

బిజెనెస్ మాగ్నేట్  రావు మాధవరావు బొంబాయి నగరాన్ని శాసించే సత్తా కలిగినవాడు. అతని చేయని బిజినెస్ లేదు.రాజకీయ నాయకులతో నిత్యం ఢీల్స్ చేసే వ్యక్తి.

హైదరాబాదులోని అతని కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు

 వీరేష్ .చెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తాడు. పెళ్ళిళ్ళకు రమ్మని బందువులను ఆహ్వానించినా రారు. పెదవి విరుస్తారు. పెళ్ళిళ్ళలో  రావు మాధవరావు కూతురు వీరేష్ తో టచప్ పెట్టుకుని మనసు పెంచుకుంటుంది. వీరేష్ భాధ్యతలు తీరడంతో  తండ్రి వదిలిన కార్యం పై దృష్టి పెట్టి ఫైలు తీస్తాడు.

వెంకటాపురం వెళ్ళి చనిపోయిన ముసలావిడ బందువును కలుస్తాడు. వివరాలన్నీ చెప్పి తను కూడా తీసుకువచ్చిన కాగితాలు ఆధారం చూపిస్తాడు.తను సహకరిస్తానంటాడు. అతని పేరు రామరాజు .రామరాజు వీరేష్ ని తీసుకుని వెళ్ళి తన బందువులందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు.రామరాజుని బందువులను ఎతైన కొండ పైకి తీసుకువెళ్ళి తను చేయబోయేది చూపిస్తాడు వీరేష్ .

వీరేష్  స్నేహితుడు రాఘవ టీ కేఫ్ లో కలుస్తాడు. తనని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. తను చేయబోయే ప్రాజెక్టులో సహకరించమని కోరతాడు. 

హీరోయిన్ తో రొమాన్సు జరుగుతుండగా

MRO గా పని చేస్తున్న మిత్రుడు కలుస్తాడు వీరేష్ కు.తన దగ్గర ఓ సమాచారముందని దానికి సహాయం చేయమని కోరతాడు. స్నేహితుడు mro  మల్లేష్  ఒప్పుకుంటాడు.

అదే రోజు సాయంత్రం వీరేష్ మల్లేష్ ఇరువురూ కలుస్తారు.

తోలు సంచి విప్పి కాగితాలు చూపిస్తాడు.

కాగితాలు చదువుతున్న మల్లేష్ కు బుర్ర తిరిగిపోతుంది.ఇది నిజమా అబద్దమా అంటూ

వీరేష్ ను నువు దాస్తుంది ఏంటో తెలుసా ఓ పెద్ద నిధి తాలూకు సమాచారం. అది విన్న వీరేష్ నిధి ఎక్కడుంది అని అడుగుతాడు. మల్లేష్ నిధి కాదు నిధి కంటే గొప్పది అని నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను అంటు షేక్ హేండ్ ఇస్తాడు. రేపే మన పని మొదలు పెడుతున్నామంటూ బయలు దేరతారు.

 లేండ్ లార్డ్  వేల ఎకరాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్దాపించి ప్రభుత్వాలను కనుసన్నలలో నడిపించే రావు మాధవరావు అంటే వెంకటాపురం ప్రాంతాలలో హడల్ .చోటా మోటా రౌడీలు దారి తప్పిన అధికారులు తను విసిరిపారేసే మామూళ్ళకు బానిసలు.

ఆ సామ్రాజ్యాన్ని కూల్చడానికి బయలు దేరారు. అది వీరికీ తెలియదు . మాధవరావుకు తెలియదు .మల్లేష్ వీరేష్  ముందు వారు వేసుకున్న మొదటి ప్లేన్  వీరేష్ వెంకటాపురం mro  గా బదిలీపై రావడం.దానికి వాళ్ళ మిత్రురాలు జిల్లా కలెక్టరు మౌనికా శర్మను కలుస్తారు. తను వీరేష్ ను వెంకటాపురం MRO గా నియమిస్తుంది.

వెంకటాపురం వస్తాడు వీరేష్ .వీరేష్ రావడం 

రౌడీ గ్యాంగ్ కి తెలిసి పోతుంది. రహస్యంగా వీరేష్ ఏం చేస్తున్నాడో గమనిస్తారు . రైతు రామరాజు ఇంటికి వెళ్ళి మంతనాలు చేయడం గమనిస్తారు. ఈ విషయం స్దానిక రౌడీ మూకద్వారా మినిష్టర్ వాసూరావుకు తెలుస్తుంది. అందరినీ ఓ కన్నేసి ఉంచమని చెపుతాడు.

రైతు రామరాజు వీరేష్ చాలా మంది రైతు కుటుంబాలను కలసి మంతనాలు చేస్తారు. వీరేష్ చెప్పినట్టే కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు.వీరేష్ పనిని మల్లేష్ కు అప్పజెప్పి హైదరాబాదు వచ్చేస్తాడు. మల్లేష్ రైతు రామరాజును తీసుకుని బయలు దేరతాడు.

రావు మాధవరావు మినిస్టర్ వాసూరావు

రోజువారి సిట్టింగ్ లో మాదవరావు వాసూరావును అడుగుతాడు వెంకటాపురంలో ఎవడికోసమో వెతకమన్నావట నాకు చెప్పకూడనిదా అంటాడు. అదేం లేదు సమయం వచ్చినప్పుడు చెపుతానంటాడు. వాసూరావు మీద చిందులేస్తాడు మాధవరావు.

హైదరాబాదు చేరుకున్న మల్లేష్ వీరేష్ ను కలసి వీరేష్ ఇచ్చిన సమాచారం మేరకు వాటి వివరాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తాడు. నీ దగ్గర ఉన్న ఆధారంతో మొత్తం రికవరీ చేసుకునే వీలుంది అంటాడు.

వీరేష్ , Mro ,  రైతు రామరాజు మాధవరావు పొలాలలోనికి పోయి మాట్లాడు కోవడం  ఈ విషయం మాధవరావుకు తెలుస్తుంది



Sunday, February 18, 2024

 అది మారుమూల కొండ ప్రాంత ఆ గ్రామం జగ్గంపేట.అక్కడ ఒక కాన్వెంట్ నడుస్తూ ఉంది.లిల్లీ గ్రేస్ ఆ కాన్వెంట్ ప్రిన్సిపాల్ .  ప్రిన్సిపల్ లిల్లీ గ్రేస్ చాలా స్ట్రిక్ట్ .

 అదే ఊర్లో ఈ యువకుడికి పాలు పోసే అమ్మాయి కృష్ణవేణి పరిచయం పెంచుకుంటుంది కృష్ణవేణికి తల్లిదండ్రులు లేరు చిన్నాన్న దగ్గర పెరుగుతూ ఉంటుంది చిన్నమ్మ బాధలు పడతా ఉంటది అయినప్పటికీ నవ్వుతూ చలాకీగా గ్రామంలో బాధలు భరిస్తూ సంతోషంగా ఉంటారు కృష్ణవేణి చలాకితనం నచ్చిన స్కూల్ టీచర్ మధుబాబు ఆమెను ప్రేమిస్తాడు కృష్ణవేణి కూడా ప్రేమిస్తే కృష్ణవేణి ప్రేమని తెలుసుకున్న చిన్నమ్మ ఇంట్లో చాలా బాధలు పడుతది మరియమ్మ మధుబాబు కృష్ణవేణి ప్రేమను గమనిస్తూ ఉంటుంది కృష్ణవేణి చిన్నాన్న మధుబాబు ప్రేమనే చాటింగ్ గమనిస్తూ ఉంటాడు మనసులో ఇద్దరి ప్రేమలే అంగీకరిస్తాడు ఆయన ఏ ఊరిలో దూరపు చట్టమైన వెంగళరావు మధుబాబు కృష్ణవేణి ప్రేమలని మధుబాబుని హెచ్చరిస్తాడు వెంగళరావు స్కూల్ చెరపట్టాలని ప్రయత్నిస్తా ఉంటాడు వాగులు ప్రేమ ముదురుపోద్ది అది సహించని కృష్ణవేణి చిన్నమ్మ ఊర్లో ఉన్న వాళ్ళ చుట్టాల దగ్గర పోయి కృష్ణవేణి పరువు తీస్తుంది మధుబాబుని ఎలాగైనా సరే ముట్టు పెట్టాలని ప్రయత్నిస్తది ఈ విషయం అన్న చిన్నాన్న ఇద్దరినీ కార్యక్రమం ఇద్దరినీ పారిపొమ్మని చాటుగా ఇద్దరినీ రైలు ఎక్కించేస్తాడు ఇద్దరూ రైలు ఎక్కి హిందీ మాట్లాడుకునే ప్రాంతం ఎల్లిపోతారు ఏరా ట్రైన్ ఎక్కిన తర్వాత మధుబాబు బ్యాగు చూసుకుంటే బ్యాగులో పిల్లల పేపర్ కట్టలు ఉండిపోతాయి పేపర్ కట్ లో ఇవ్వకపోతే ప్రిన్సిపల్ ఇబ్బంది పడతాదని బాధపడతాడు పేపర్ కట్టాలని జాగ్రత్తగా పెడతాడు మధుబాబు లో ఒక చిన్న ఫ్యాక్టరీలో కూలికి కుదురుతారు అక్కడ అమ్మాయి ఇద్దరికీ పరిచయం అవుతుంది ఇద్దరినీ ఆదరిస్తుంది అక్కడ వాళ్ళు అలా ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉండగా ఊర్లో విషయాలు ఎలా ఉన్నాయని తన స్నేహితుడికి ఫోన్ చేస్తాడు మాట్లాడుతూ మాట్లాడుతూ హెడ్ మాస్టారు పేపర్ కట్టలే ఒక హెడ్ మాస్టర్ ని సస్పెండ్ చేశారు అన్న విషయం తెలుస్తుంది పేపర్ కట్ లో కూడా తీసుకొచ్చిన అంత ఎంతో బాధపడి మధుబాబు నాగన్న ప్రిన్సిపల్ ఉద్యోగం తిరిగి చేసేలా చేయాలని ప్రయత్నించకు బయలుదేరుతాడు కృష్ణవేణి మూగమ్మాయి దగ్గర అప్పగించి రైలు ఎక్కుతాడు


రామాపురం చేరుకున్న మధుబాబు కట్టలని ప్రిన్సిపాల్ కి అందజేస్తాడు ఈ విషయం తెలిసిన కృష్ణవేణి చిన్నమ్మ మధుబాబుని పట్టు బంధిస్తుంది ఆ గ్రామంలో భూస్వామి ప్రిన్సిపల్ మరియమ్మ గమనించి ఇదే సమయంగా మరియం మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు మరియమ్మ పిల్లల్ని భూస్వామికి అప్పగించడానికి మధుబాబుని వదిలేయమని ప్రాధేయపడుతుంది కృష్ణవేణి చిన్నమ్మకు మాయ మాటలు చెప్పి భూస్వామి మధుబాబుని వదిలేస్తాడు మరియమ్మనే అనుభవిస్తాడా కృష్ణవేణి చిన్నమ్మ భూస్వామి చేసిన పనిని పసిగట్టి బాబుని పట్టుకుంటానికి జనాలనిపిస్తుంది ఎలాగోలాగా తప్పించుకునే రైలు ఎక్కిస్తాడు

అక్కడ మూగమ్మాయి దగ్గర ఉన్న కృష్ణవేణిని ఆ ఫ్యాక్టరీ యజమాని చరబట్టాలని చూస్తాడు ఎక్కడ మూగమ్మాయి నోరు విప్పి మాట్లాడుతుంది మాట్లాడటం ఆశ్చర్యపోయిన కృష్ణవేణి తెలుగు అమ్మాయి అని సంతోషిస్తుంది మూగమ్మాయి తన కథను చెప్తుంది ఇలాగే ప్రేమించి నమ్మించి తీసుకొచ్చి విషయం చెబుతూ నీ భర్త కూడా మధుబాబు కూడా అలా చేశాడని చెప్పి నమ్మిస్తుంది మధుబాబు మీద కృష్ణవేణికి కోపం పెరుగుతుంది తన ఊరికి పంపించమని సహాయం చేయమని కోరుతుంది కృష్ణవేణి ఈ విషయం తెలిసిన ఫ్యాక్టరీ యజమాని కృష్ణవేణి నేను పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు మూగమ్మాయి యాజమాన్యం నుంచి నేను తెప్పించే ట్రైన్ ఎక్కిస్తుంది

కృష్ణవేణి ఎక్కిన ట్రైన్ మధుబాబీ ట్రైను ఒక ఊరి దగ్గర గురవుతాయి అక్కడ వందలాది సవాల్లో కృష్ణవేణి మధుబాబు లో శవాలు కూడా ఉంటాయి ఈ శవాలను కూర్చోపెట్టే క్రమంలో కృష్ణవేణి మధుబాబుల సవాల్ ని చేస్తా సవాలను బూతులోకి విసిరేస్తారు ఆ సేవలో పూడ్చివేత కార్యక్రమంలో పాల్గొన్న మధుబాబు స్నేహితుడు కృష్ణవేణి మధుబాబు శవాలను గుర్తుపడతాడు కృష్ణవేణి మధుబాబులు మెలకువలోకి వచ్చి ఒకరినొకరు గుర్తు పెట్టి ఆ బూతులు ఏడుస్తా ఉంటారు ఈలోగా పోర్చడానికి ప్రక్కలైనారు వచ్చేసి మట్టిని తోసేస్తుంది మట్టి పడుకోవడంతో ఉన్నటువంటి ఎమ్మార్వో ని తన స్నేహితుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి ప్రాధేయపడతాడు వెంటనే అక్కడ నుంచి కృష్ణవేణి మధుబాబును తీసి కృష్ణవేణి మధుబాబుల ప్రేమ సుఖాంతం అవుతుంది

ALIVI